వచ్చే ఎన్నికల్లో పోటీపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

విశాఖ నుంచి స్వతంత్ర అభ్యర్థిగానైనా సరే పోటీ చేస్తా.. అమరావతిః ప్రజా సేవ కోసం ఉద్యోగం వదులుకుని వచ్చిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం

Read more

రాజధాని విషయంలో మంత్రుల మధ్యే సఖ్యత లేదుః నాదెండ్ల

భిన్న వ్యాఖ్యలు చేస్తున్న వైఎస్‌ఆర్‌సిపి నేతలు అమరావతిః జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఏపీ రాజధాని అంశంపై స్పందించారు. విశాఖను రాజధానిగా ఎవరూ

Read more

విశాఖ ఒక్కటే రాజధానిః ఆర్థికమంత్రి బుగ్గన

3 రాజధానులు అంటూ మిస్ కమ్యూనికేట్ అయిందని వెల్లడి అమరావతిః విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా పలు

Read more

మరోసారి వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి

మహబూబాబాద్-గార్ల స్టేషన్ల మధ్య ఘటన హైదరాబాద్‌ః గత నెలలో ప్రారంభమైన సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. రైలు ప్రారంభానికి ముందే

Read more

వైజాగ్ లో ఘోర బైక్ ప్రమాదం..ముగ్గురు యువకులు మృతి

వైజాగ్ లో జరిగిన ఘోర బైక్ ప్రమాదం లో ముగ్గురు యువకులు మృతి చెందారు. జిల్లాలోని వెంకోజిపాలెం జంక్షన్ సమీపంలో అర్ధరాత్రి సమయంలో మద్దిలపాలెం వైపు వస్తున్న

Read more

ఏప్రిల్ లోపు రాజధాని తరలింపు ఉంటుందిః వైవీ సుబ్బారెడ్డి

అనేక భవనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడి అమరావతిః ఏపీ రాజధాని విశాఖేనని సీఎం జగన్ ఈరోజు ఢిల్లీలో తమ వైఖరిని బలంగా చాటగా, వైఎస్‌ఆర్‌సిపి నేతలు కూడా

Read more

రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన

శ్రీ శారదాపీఠం వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం అమరావతిః సిఎం జగన్‌ రేపు విశాఖలో పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రేపు

Read more

వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తా: జేడీ లక్ష్మీనారాయణ

తన భావాలకు మద్దతుగా ఉండే పార్టీతో ఉంటానని వెల్లడి అమరావతిః వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Read more

నేడు విశాఖలో పర్యటించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సింహాద్రి ఎన్టీపీసీని సందర్శించనున్న కిషన్ రెడ్డి అమరావతిః నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విశాఖ పర్యటనకు వెళ్లానున్నారు. విశాఖలోని సింహాద్రి ఎన్టీపీసీని ఆయన సందర్శించనున్నారు. ఈ

Read more

విశాఖలోభారీ బహింరంగ సభలో ప్రధాని ప్రసంగం

సభాస్థలికి చేరుకున్న మోడీ.. శాలువాతో సత్కరించిన జగన్ అమరావతిః ప్రధాని మోడీ విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్ కు చేరుకున్నారు. ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ నుంచి

Read more

‘విశాఖ రాజధాని’ ఉత్తరాంధ్రవాసుల కల : స్పీకర్ తమ్మినేని

ఇప్పుడు అవకాశం వచ్చిందని స్పష్టీకరణ అమరావతిః ఉత్తరాంధ్ర వెనుకబాటుకు చరిత్ర ఉందని, గతంలో పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ ఇక్కడి పేదరికాన్ని గుర్తించారని ఏపీ అసెంబ్లీ స్పీకర్

Read more