కోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు

న్యూఢిల్లీః బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనను సీబీఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్

Read more

ఈడీ విచారణకు హాజరవుతా : అరవింద్ కేజ్రీవాల్

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా పేర్కొన్నారు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమే

Read more

నాన్న హత్య కేసులో జగన్ ను కూడా విచారించాలిః సునీత డిమాండ్

అమరావతిః తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై ఆయన కూతురు వైఎస్ సునీత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కేసులో

Read more

జగన్ అక్రమాస్తుల కేసు.. విచారణ గడువు పొడిగింపు

అమరావతిః జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ గడువును తెలంగాణ హైకోర్టు పొడిగించింది. ఏప్రిల్ 30 లోగా డిశ్చార్జి పిటిషన్లను తేల్చాలంటూ సీబీఐ కోర్టును ఆదేశించింది. ఈమేరకు తాజాగా

Read more

అక్రమ మైనింగ్ కేసు..అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీ

లక్నో: ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం సమన్లు ​జారీ చేసింది.

Read more

26న విచారణకు హాజరు కావాలి..కవితకు సీబీఐ సమన్లు జారీ

హైదరాబాద్‌ః ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో కవితను నిందితురాలిగా సీబీఐ చేర్చింది. ఈనెల 26న

Read more

జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ నివాసంలో సీబీఐ సోదాలు

న్యూఢిల్లీః జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. కిరు హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్టు అవినీతి కేసులో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 30

Read more

జగన్‌ అక్రమాస్తుల కేసు..విచారణ ఎందుకు ఆలస్యమవుతోంది?: సుప్రీంకోర్టు

విచారణ ఎంత త్వరగా ముగుస్తుందో చూద్దామన్న సుప్రీంకోర్టు న్యూఢిల్లీః అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని, కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి

Read more

కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డికి తమ్మినేని వీరభద్రం లేఖ

కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే మేలని సూచన హైదరాబాద్‌ః తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగిన సంగతి

Read more

మరోసారి డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు

ఈ నెల 11న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు న్యూఢిల్లీః కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.

Read more

వివేకా హత్య కేసు.. వైఎస్ సునీత ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు

తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసిన కోర్టు అమరావతిః మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన శివశంకర్ రెడ్డి దాఖలు

Read more