కుటుంబ సభ్యులను హింసించి డబ్బులు వసూలు చేశారుః ఎంపీ ఎంవీవీ

మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేశారుః ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖః తమ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయినట్లుగా పోలీసులు చెప్పే వరకు తమకు

Read more

బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. పూర్ణానంద స్వామీజీ అరెస్ట్

ఏడాదిగా బాలికను గొలుసులతో తన గదిలో బంధించిన స్వామీజీ విజయవాడః అత్యాచారం ఆరోపణలపై విశాఖపట్టణంలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీ అరెస్టయ్యారు. స్వామీజీ తనపై రెండేళ్లుగా

Read more

విశాఖ ఎంపీ భార్య, కుమారుడు కిడ్నాప్‌

రిషికొండలో ఎంపీ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు విశాఖః విశాఖపట్నంలో గురువారం కిడ్నాప్ కలకలం రేగింది. ఏకంగా ఎంపీ భార్యా కొడుకులనే దుండగులు కిడ్నాప్ చేయడం సంచలనం సృష్టించింది.

Read more

నేడు భోగాపురం విమానాశ్రయానికి సిఎం జగన్ శంకుస్థాపన

రూ.3,500 కోట్లతో విమానాశ్రయ నిర్మాణం అమరావతిః నేడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సిఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో పర్యటించనున్న జగన్ పలు

Read more

రాజధాని లేని సిఎం‌ జగన్‌.. విశాఖలో ఫ్లెక్సీలు

రేపు విశాఖలో పర్యటించనున్న జగన్ అమరావతిః ఏపి సిఎం జగన్‌కు వ్యతిరేకంగా విశాఖలో జన జాగరణ సమితి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. జగన్ రేపు

Read more

విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లుః దక్షిణ మధ్య రైల్వే

విజయవాడః వేసవి రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల వెతలు తీర్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. విశాఖపట్టణం నుంచి విజయవాడ మీదుగా మహబూబ్ నగర్, తిరుపతి,

Read more

విశాఖలో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ను.. వైఎస్‌ఆర్‌ వ్యూ పాయింట్‌గా మార్చడంఫై వివాదం

ఏపీలో పేర్ల మార్పు కార్యక్రమం కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఉన్న పేర్లను తొలగించి, వైఎస్‌ఆర్‌ పేరుతో కొత్త పేర్లు పెడుతుంది ప్రభుత్వం. దీంతో ప్రతిపక్షపార్టీలు

Read more

వచ్చే ఎన్నికల్లో విశాఖపట్టణం నుండి పోటీః వీవీ లక్ష్మీనారాయణ

అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానన్న సీబీఐ మాజీ జేడీ అమరావతిః సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో విశాఖపట్టణం నుంచి పోటీ చేయబోతున్నట్టు

Read more

ఇంట్లోంచి వెళ్లిపోయిన గాజువాక దంపతుల మృతి

ఏలేరు కాల్వలో మృతదేహాల లభ్యం అనకాపల్లిః సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ ఇంట్లోంచి వెళ్లిపోయిన విశాఖపట్టణానికి చెందిన వరప్రసాద్ (47), మీరా (41) దంపతుల కథ

Read more

విశాఖపట్నంలో విషాదం : కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి

విశాఖపట్నంలో విషాదం నెలకొంది. కలెక్టరేట్‌ సమీపంలోని రామజోగి పేటలో పాత మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన

Read more

దేశంలోని ముఖ్యమైన రాష్ట్రాల్లో ఏపీ ఒకటిః కేంద్రమంత్రి గడ్కరీ

రాష్ట్రంలో రోడ్ల కనెక్టివిటీకి రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటన విశాఖః ఏపీ ప్రభుత్వం విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్-2023)కు కేంద్రమంతి నితిన్ గడ్కరీ

Read more