ఏపీ రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలి – వైవీ సుబ్బారెడ్డి

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ఏపీ రాజధాని అంశం తెరపైకి వస్తుంది. టిడిపి హయాంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తే..ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ

Read more

ఏపీ రాజధానిపై మంత్రి అంబటి రాంబాబు కీలక వాక్యాలు

అమరావతిః ఏపీ రాజధానిపై మంత్రి అంబటి రాంబాబు కీలక వాక్యాలు చేశారు. ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే అని తెలిపారు. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీకి

Read more

విశాఖకు కార్యలయాల తరలింపు.. ప్రభుత్వ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ తిరస్కరణ

కార్యాలయాలను విశాఖకు తరలించొద్దంటూ రైతుల పిటిషన్లు అమరావతిః విశాఖపట్నంకు కార్యాలయాల తరలింపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.

Read more

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

అమరావతిః ఏపి కేబినెట్ సమావేశంలో ఈ రోజు (బుధవారం) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో 63 అంశాలకు కేబినెట్ ఆమోదం

Read more

రాష్ట్ర భవిష్యత్తును కట్ట కట్టి కృష్ణాలో పారేశారుః కన్నా లక్ష్మీనారాయణ

జగన్ వి ఉత్తర కుమార ప్రగల్భాలన్న కన్నా లక్ష్మీనారాయణ అమరావతిః సిఎం జగన్‌ పై మరోసారి టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. ఏపీలో ఒక్క

Read more

రాజధాని తరలింపుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఏపీలో మరోసారి రాజధాని రగడ మొదలైంది. గత కొద్దీ రోజులుగా సైలెంట్ గా ఉన్న ఈ వ్యవహారం ..రీసెంట్ గా సీఎం జగన్ ఢిల్లీ లో రాజధాని

Read more

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలఫై జీవీఎల్ విమర్శలు

ఏపీ రాజధాని పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సు లో ఏపీ రాజధాని విశాఖనే అని , త్వరలో

Read more

ఏప్రిల్ లోపు రాజధాని తరలింపు ఉంటుందిః వైవీ సుబ్బారెడ్డి

అనేక భవనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడి అమరావతిః ఏపీ రాజధాని విశాఖేనని సీఎం జగన్ ఈరోజు ఢిల్లీలో తమ వైఖరిని బలంగా చాటగా, వైఎస్‌ఆర్‌సిపి నేతలు కూడా

Read more

విశాఖే రాజధాని అంటూ ఢిల్లీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజధాని పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సు లో ఏపీ రాజధాని విశాఖనే అని , త్వరలో

Read more

ఏపీ మూడు రాజధానుల అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఏపీ మూడు రాజధానుల అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం

Read more

మరో రెండు నెలల్లో వైజాగ్ రాజధానిగా పాలన – మంత్రి అమర్నాథ్

మరో రెండు నెలల్లో వైజాగ్ రాజధానిగా పాలన కొనసాగుతుందని స్పష్టం చేసారు ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాధ్. విశాఖలో జరుగుతున్న ఇన్ఫినిటి వైజాగ్‌ సదస్సు శనివారం

Read more