కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
కర్నూల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి చెందారు. ఈఘటన ఓర్వకల్లు (మం) పూడి చేర్ల మెట్ట వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
Read moreNational Daily Telugu Newspaper
కర్నూల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి చెందారు. ఈఘటన ఓర్వకల్లు (మం) పూడి చేర్ల మెట్ట వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
Read moreప్రముఖ సినీ నటుడు రఘుబాబు కారు ఢీ కొని బిఆర్ఎస్ నేత మృతి చెందిన ఘటన హైదరాబాదు నుండి మిర్యాలగూడ హైవే ఫై జరిగింది. నల్లగొండకు చెందిన
Read moreఆలేరు రైల్వేస్టేషన్ సమీపంలో కృష్ణ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు పెను ప్రమాదం తప్పింది. ఆలేరు రైల్వేస్టేషన్ వద్ద రైలు పట్టా విరిగిపోయింది. విచిత్రంగా శబ్దం రావడంతో
Read moreపోలవరం ప్రాజెక్టు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. లోయర్ కాఫర్ డ్యాం వద్ద పనులు చేస్తుండగాప్రమాదవశాత్తు గోదావరి నదిలో డోజర్ మునిగిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందారు.
Read moreమధ్యప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొని
Read moreసిద్దిపేట జిల్లా నకిరి కొమ్ముల గ్రామంలో నడి రోడ్డు పై హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న హుస్నాబాద్ డిపోకు చెందిన మినీ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు
Read moreడ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ముందుకు పడిపోయిన నేతలు ఆర్మూర్: ఆర్మూరు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రచార రథం రెయిలింగ్ విరగడంతో మంత్రి కెటిఆర్
Read moreమానకొండూరు మండలం లలితాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం హైదరాబాద్ః బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న
Read moreశిథిలాల కింద చిక్కుకుని కార్మికులు దుర్మరణం మిజోరం : ఈశాన్య రాష్ట్రం మిజోరంలో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే వంతెన
Read moreనిత్యం రోడ్డు ప్రమాదాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఇంటి నుండి బయటకు వెళ్లిన వారు తిరిగి వచ్చే వరకు నమ్మకం లేని రోజులు వచ్చాయి. రాష్ డ్రైవింగ్ ,
Read moreనెల్లూరు జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. సుమారు 30 మంది సిబ్బంది తో నెల్లూరు నుంచి ఆత్మకూరు వైపు వెళుతూ టోల్
Read more