రాజధాని విషయంలో మంత్రుల మధ్యే సఖ్యత లేదుః నాదెండ్ల

భిన్న వ్యాఖ్యలు చేస్తున్న వైఎస్‌ఆర్‌సిపి నేతలు అమరావతిః జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఏపీ రాజధాని అంశంపై స్పందించారు. విశాఖను రాజధానిగా ఎవరూ

Read more

విశాఖ ఒక్కటే రాజధానిః ఆర్థికమంత్రి బుగ్గన

3 రాజధానులు అంటూ మిస్ కమ్యూనికేట్ అయిందని వెల్లడి అమరావతిః విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా పలు

Read more

ఏపీ రాజధానిపై సుప్రీంలో కేంద్రం అఫిడవిట్ వేసిందిః చంద్రబాబు

ఏపీ రాజధాని అంశంపై చంద్రబాబు ప్రెస్ మీట్ అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్

Read more

ఉత్తరాంధ్రలో వలసలు గుర్తుకు రాలేదా?: పవన్‌కు రోజా కౌంటర్‌

పవన్ కల్యాణ్ ది కుంభకర్ణుడి నిద్ర అని విమర్శలు తిరుమలః విశాఖ గర్జన సభపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన జనసేనాని పవన్ కల్యాణ్ పై వైఎస్‌ఆర్‌సిపి మంత్రులు మండిపడుతున్నారు.

Read more

అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత మరో మాటః అయ్యన్న

మరోసారి రగులుకున్న రాజధాని అంశం అమరావతిః ఏపి రాజధాని అంశంపై టిడిపి నేతలు అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న తదితరులు విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా

Read more

ఏపీకి మూడు రాజధానులా?: శరద్ పవార్

ఉన్న రాజధాని నుంచి పాలించలేని వ్యక్తి మూడు రాజధానులు నిర్మిస్తాడా? అని విస్మయం న్యూఢిల్లీ : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఏపీ కి మూడు రాజధానులు

Read more

ప్రస్తుతానికి అమరావతే ఏపీ రాజధాని : కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న

ఏపీ స‌ర్కారు వెన‌క్కిత‌గ్గిన‌ట్లు మా దృష్టికి వ‌చ్చింది: జీవీఎల్ ప్ర‌శ్న‌కు కేంద్రం స‌మాధానం న్యూఢిల్లీ: ఏపీ రాజధాని ఏదని, ఆ విష‌యాన్ని నిర్ణయించే అధికారం ఎవరిదని కేంద్ర

Read more

రాజధాని అమరావతిలోనే ఉండాలనేది బిజెపి లక్ష్యం

అమరావతి కోసం బిజెపి తరపున పోరాటం చేస్తాం అమరావతి: అమరావతి రాజధాని విషయంపై ఏపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టతనిచ్చారు. రాజధాని అమరావతిలోనే ఉండాలనేది బిజెపి

Read more

అమరావతిపై పిటిషన్ల విచారణ వాయిదా

సాంకేతిక కారణాలతో విచారణ వాయిదా వేస్తున్నట్టు ప్రకటన అమరావతి: ఏపి రాజధాని అమరావతిపై దాఖలైన అన్ని పిటిషన్ల విచారణను వచ్చే నెల 5వ తేదీకి ఏపీ హైకోర్టు

Read more

రాజధాని అంశంపై మరోసారి కేంద్రం స్పష్టత

రాజధాని అంశం కేంద్రం పరిధిలోనిది కాదని స్పష్టం అమరావతి: ఏపిలోని 3 రాజధానులపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేసింది. రాజధాని అంశం మా

Read more

3 రాజధానుల నిర్ణయంతో భవిష్యత్తు అంధకారం: పవన్‌ కల్యాణ్‌

తుళ్ళూరు: రాష్ట్రప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంతో ఆంధ్రప్రజల భవిష్యత్తు అంధకారంలోనికి నెట్టి వేయబడిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.శనివారం తుళ్ళూరు మండలంలోని రైతుదీక్షా శిబిరాలను సందర్శించి

Read more