నేడు పులివెందులలో సీఎం జగన్ పర్యటన

నేడు కడప జిల్లా పులివెందులలో సీఎం జగన్ పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ది పనులను సీఎం ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి..

Read more

ఆ గ్రామ ప్రజలకు ఏపీ సీఎం ఎవరో కూడా తెలియదట..

కాకినాడలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజనాపురం అనే గ్రామ ప్రజలకు ఏపీ సీఎం ఎవరో కూడా తెలియదట. ఈ విషయాన్నీ స్వయంగా వారే తెలిపారు. ఈ గ్రామంలో కొండదొ

Read more

జగన్ కీలక నిర్ణయం : 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిల మార్పు

ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో వైస్సార్సీపీ అధినేత పార్టీలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. కీలక వ్యక్తులకు పలు

Read more

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం తిరుమ‌ల‌: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలసందర్భంగా స్వామివారికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌ర‌ఫున సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలుత

Read more

నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ లోని ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశానికి ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రం సాధించిన ప్రగతి-

Read more

వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై ధ్వజమెత్తిన టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్

టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్..వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులంటే సీఎం జగన్ కు ఎందుకంత చులకన అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అసలు టీచర్లు ఉండాలా,

Read more

సీఎం జగన్ ను కలిసిన చాగంటి కోటేశ్వరరావు

ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గురువారం సీఎం జగన్ ను కలిశారు. గురువారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకొని సీఎం జగన్ తో

Read more

ఏప్రిల్ లోపు రాజధాని తరలింపు ఉంటుందిః వైవీ సుబ్బారెడ్డి

అనేక భవనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడి అమరావతిః ఏపీ రాజధాని విశాఖేనని సీఎం జగన్ ఈరోజు ఢిల్లీలో తమ వైఖరిని బలంగా చాటగా, వైఎస్‌ఆర్‌సిపి నేతలు కూడా

Read more

విశాఖే రాజధాని అంటూ ఢిల్లీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజధాని పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సు లో ఏపీ రాజధాని విశాఖనే అని , త్వరలో

Read more

జగన్ కీలక నిర్ణయం..

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఇప్పటి నుండే నేతలకు కీలక పదవులు అప్పజెపుతున్నారు.

Read more