వార‌ణాసిలో ప్ర‌ధాని మోడీ వెనుకంజ‌

న్యూఢిల్లీః ప్ర‌ధాని మోడీ వెనుకంజ‌లో ఉన్నారు. వార‌ణాసి నుంచి ఆయ‌న లోక్‌స‌భ‌కు పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం కాంగ్రెస్ అభ్య‌ర్థి అజ‌య్ రాయ్

Read more

బీజేపీ గెలిచే 400 సీట్లలో హైదరాబాద్ ఉంటుంది: మాధవీలత ఆశాభావం

హైదరాబాద్‌ః తాను ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నానని… దేశమంతా హైదరాబాద్ లోక్ సభ స్థానం వైపు చూస్తోందని బీజేపీ అభ్యర్థి మాధవీలత అన్నారు. హైదరాబాద్

Read more

ముఖ్యమంత్రిగా కావొచ్చు.. కానీ ఎన్నటికీ ఉద్యమకారుడు కాలేడు: హరీశ్ రావు

హైదరాబాద్‌: ఉద్యమకారుల పైకి తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహిగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని… కానీ ఎన్నటికీ ఉద్యమకారుడు కాలేడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్

Read more

కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్‌ రెడ్డి సూచన

హైదరాబాద్‌ః రేపు లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అభ్యర్థులు, ఇంఛార్జులు, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.

Read more

హైద‌రాబాద్‌లో రేపు వైన్ షాపుల బంద్‌.. 144 సెక్షన్‌!

హైదరాబాద్‌ః రేపు పార్ల‌మెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో భాగ్య‌న‌గ‌రంలో వైన్ షాపులు మూతపడనున్నాయి. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌గా రేపు

Read more

ప్ర‌పంచ రికార్డు..ఈ ఎన్నిక‌ల్లో 64.2 కోట్ల మంది భార‌త ఓట‌ర్లు: ఈసీ

న్యూఢిల్లీః దేశంలో ఏడు ద‌శ‌ల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ విజ‌య‌వంతంగా నిర్వ‌హించామ‌ని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో 64.2 కోట్ల మంది భార‌తీయులు ఓటు

Read more

తెలంగాణ ఎగ్జిట్‌పోల్స్ ఫై కేటీఆర్ కామెంట్స్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి బిజెపి పార్టీ మెజార్టీ స్థానాలు సాదించబోతుందని, ఓటర్లు బీజేపీ వైపు మెుగ్గుచూపారని, మెుత్తం 17 లోక్‌సభ స్థానాల్లో అధికార కాంగ్రెస్‌, బీజేపీల

Read more

లోక్‌సభ ఎన్నికల 7వ దశ ఓటర్లకు ప్రధాని మోడీ సందేశం

న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని మొత్తం 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ

Read more

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రూ.1100 కోట్ల సీజ్

న్యూఢిల్లీః లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆయా ప్రదేశాల్లో దాడులు నిర్వహించి వందల కోట్ల విలువైన నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ

Read more

ఏపిలో మూడు రోజులపాటు మూతపడనున్న మద్యం షాపులు

అమరావతిః ఏపిలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందుజాగ్రత్త

Read more

నలభై ఏళ్లల్లో ఎన్నడూ చూడని గరిష్ఠ స్థాయిలో కశ్మీర్‌లో పోలింగ్ : ప్రధాని మోడి

న్యూఢిల్లీః జమ్మూకశ్మీర్‌లో ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదవడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో పరిస్థితులపై అనుమానాలు వ్యక్తం చేసిన వారికి, ప్రపంచానికి కశ్మీరీలు

Read more