కవిత, అర్వింద్‌లు నిజామాబాద్ ప్రజలను మోసం చేశారుః సీఎం రేవంత్‌

హైదరాబాద్‌ః నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు స్థానిక ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్‌పై

Read more

అవినాశ్ రెడ్డి..అఫిడవిట్‌లో కేసులు, ఆస్తులు, అప్పులు వెల్లడి

అమరావతిః మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి తనపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డి వెల్లడించారు.

Read more

ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రమంతా పర్యటనః సిఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ః తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోకి దూకుతున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆయన 12 నుంచి 14 స్థానాల్లో పార్టీని గెలిపించి తీరాలని

Read more

ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలిః ప్రధాని మోడీ పిలుపు

న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో

Read more

రాష్ట్రం, రైతుల కంటే కాంగ్రెస్ కు రాజకీయాలే ముఖ్యంః కేటీఆర్

హైదరాబాద్‌ః లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పై

Read more

ఈసారి జరుగుతున్నవి సాధారణ ఎన్నికలు కాదు..ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోడీ లేఖ

న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఎన్డీయే అభ్యర్థులకు లేఖ రాశారు. ‘‘ఈ సారి జరుగుతున్నవి

Read more

రేపు బీజేపీ మేనిఫెస్టోను విడుదల

న్యూఢిల్లీః లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తమ మేనిఫెస్టోను ఏప్రిల్ 14న విడుదల చేయనుంది. కమలం పార్టీ సంకల్ప పత్రం పేరుతో దీనిని విడుదల చేస్తోంది.

Read more

వరంగల్ బిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థిగా తాటికొండ రాజయ్య?

హైదరాబాద్‌ః వరంగల్ లోక్ సభ స్థానం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య పేరును పార్టీ అధినేత కెసిఆర్ దాదాపు ఖరారు చేశారు. పార్టీ అధినేత నుంచి

Read more

మూడో దశ నామినేషన్లు షురూ

న్యూఢిల్లీః 12 రాష్ట్రాల్లోని 94 నియోజకవర్గాల్లో మే 7న జరగనున్న మూడో దశ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్రపతి తరపున ఎన్నికల సంఘం

Read more

పదేళ్ల బిజెపి పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదుః హరీశ్ రావు

హైదరాబాద్‌: మెదక్ లోక్ సభ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాగా పని చేస్తే దుబ్బాకలో ఎందుకు గెలవలేదు? అని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే

Read more

ఉగ్ర అనుమానితుల ప‌ట్ల కాంగ్రెస్ మెత‌క వైఖ‌రి: సీఎం యోగి

న్యూఢిల్లీః రాజ‌స్థాన్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కాంగ్రెస్‌పై విరుచుకుప‌డ్డారు. ఉగ్ర అనుమానితుల ప‌ట్ల కాంగ్రెస్ మెత‌క వైఖ‌రి అనుస‌రించింద‌ని సీఎం ధ్వ‌జ‌మెత్తారు.

Read more