అయోధ్యలో భక్తుల రద్దీ ..వాహనాల రాకపై తాత్కాలిక నిషేధం

అన్ని వాహనాల ఆన్‌లైన్ బుకింగ్స్ రద్దు చేసిన అధికారులు అయోధ్యః అయోధ్య రామమందిరానికి భక్తుల తాకిడి ఉద్ధృతస్థాయిలో కొనసాగుతోంది. మొదటి రోజు అంచనాలకు మించి రామభక్తులు ఆలయానికి

Read more

అయోధ్య‌లో భ‌క్తుల తాకిడి.. త్రేతా యుగ కాలాన్ని త‌ల‌పిస్తోందిః ఆచార్య సత్యేంద్ర దాస్‌

అయోధ్య‌ః అయోధ్య‌లో రామ మందిర ప్రారంభోత్స‌వం అనంత‌రం సాధార‌ణ భ‌క్తుల‌కు ప్ర‌వేశం క‌ల్పించిన తొలిరోజు మంగ‌ళ‌వారం భ‌క్తులు పోటెత్తారు. అయోధ్య న‌గ‌రం శ్రీరాముడు నివ‌సించిన నాటి రోజుల్లో

Read more

రామ మందిరం ‘ప్రాణ ప్రతిష్ఠ’..ఉప‌వాస దీక్ష విర‌మించిన ప్ర‌ధాని మోడీ

అయోధ్య : అయోధ్య‌లో రామ‌మందిరం ప్రాణ‌ప్ర‌తిష్ఠ క్ర‌తువు ముగిసిన త‌ర్వాత ప్ర‌ధాని నరేంద్ర మోడీ త‌న ఉప‌వాస దీక్ష‌ను విర‌మించారు. ఈ సంద‌ర్భంగా ఓ సాధువు మోడీకి

Read more

స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనమిచ్చిన అయోధ్య బాలరాముడు ఫోటోలు

అయోధ్యః కౌస‌ల్య రాముడు.. అయోధ్య‌ లో కొలువుదీరాడు. బాలరాముడి విగ్ర‌హాన్ని కొత్త‌గా నిర్మించిన ఆల‌యంలో ప్ర‌తిష్టించారు. ప్ర‌ధాని మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్ర‌తిష్ట జ‌రిగింది. భార‌త

Read more

అయోధ్య రాముడికి హారతి వేళ.. హెలికాప్టర్లతో పూల వర్షం

అయోధ్యః అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆలయంపై పూల వర్షం కురిపించనున్నారు. రాములోరికి హారతులు పట్టే సమయంలో ఆర్మీ హెలికాఫ్టర్లతో పూల వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు

Read more

అయోధ్యలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం

మధ్యాహ్నం 12.29 గంటలకు బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యః కోట్లాది మంది హిందువుల శతాబ్దాల కల నెరవేరింది. అయోధ్య రామ మందిరంలో బాల రాముడి

Read more

పూజా కార్యక్రమంలో ప్రధాని..రాముడికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఛత్రం సమర్పించిన మోడీ

మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయోధ్యః అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న శుభ ఘడియలు ఆసన్నమయ్యాయి. కాసేపట్లో అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రాణ

Read more

విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో రామరాజ్యం ప్రారంభమవుతుందిః రాందేవ్ బాబా

బాల రాముడు టెంట్ లో ఉన్నప్పుడు వచ్చానన్న రాందేవ్ బాబా అయోధ్యః అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రముఖ యోగా గురు రాందేవ్

Read more

అయోధ్య చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

అయోధ్య : ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య చేరుకున్నారు. మధ్యాహ్నం 12.05 నుంచి 12.55 గంటల వరకు ప్రాణప్రతిష్ఠలో పాల్గొనన్నారు. . బాలరాముడి ప్రాణప్రతిష్టలో పాల్గొననున్న మోడీ

Read more

అయోధ్య చేరుకున్న చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్

అయోధ్యః దేశంలోని చారిత్రాత్మక ఆథ్యాత్మిక నగరం అయోధ్య ఒక ప్రత్యేకమైన శోభతో మెరిసిపోతోంది. అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో ఆథ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Read more

శ్రీరామ నామంతో మారుమోగిపోతున్న ముఖేష్ అంబానీ నివాసం

దేశం వ్యాప్తంగా ఇప్పుడు వినిపించే పదం జై శ్రీరామ్..జై శ్రీరామ్. ఏనోట విన్న..ఎక్కడ చూసిన అంత రామస్మరణ తో మారుమోగిపోతుంది. మరికాసేపట్లో అయోధ్య లో రామ మందిరం

Read more