ఘోర ప్రమాదం.. నదిలోపడిన ట్రాక్టర్‌.. 15 మంది మృతి

లక్నోః ఉత్తరప్రదేశ్‌లో తీరని విషాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న వాహనం చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు హరిద్వార్

Read more

తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు

రుద్ర‌ప్ర‌యాగ్‌: ఈరోజు ఉదయం 6.20 నిమిషాలకు జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్ ఆల‌యాన్ని తెరుచుకున్నాయి. వేదోచ్ఛ‌ర‌ణ మ‌ధ్య ఆల‌య ద్వారాల‌ను ప్ర‌ధాన పూజారి జ‌గ‌ద్గురు రావ‌ల్ బీమా శంక‌ర్

Read more

జూలైలో శ్రీవారి హుండీకి భారీ ఆదాయం

జూలై నెలలో 139.45 కోట్ల ఆదాయం, రికార్డు స్థాయిలో కానుకలు సమర్పించుకున్న భక్తులు తిరుమలః తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా

Read more

చార్ ధామ్ యాత్ర .. ప్రారంభమైన 6 రోజుల్లో 20 మంది మృతి

డెహ్రాడూన్‌: ఉత్త‌రాఖండ్‌లో చార్‌థామ్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ యాత్ర ప్రారంభ‌మై కేవ‌లం ఆరు రోజులే అవుతున్న, ఈ ఆరు రోజుల్లోనే ఇప్ప‌టికే 20

Read more

ఇకపై శబరిమలలో రోజుకు 60 వేల మంది భక్తులకు అనుమతి

కేరళ : శబరిమల అయ్యప్ప భక్తులకు ఓ శుభవార్త చెప్పింది ట్రావెన్ కోర్ బోర్డు. ప్రస్తుతం స్వామి దర్శనం కోసం పరిమితిని భారీగా పెంచింది. రోజుకు 60

Read more

మక్కా ఉమ్రా యాత్రను ప్రారంభించిన సౌదీ

రియాద్‌: మక్కా ఉమ్రా యాత్రను సౌదీ అరేబియా అధికారులు ఆదివారం ప్రారంభించారు. సౌదీ అరేబియా దేశంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నిర్ధారణ అనంతరం.. రియాద్‌ మార్చిలో

Read more