యూపీలోని అమ్రోహా జిల్లాలో ఘోరం.. ఐదుగురు చిన్నారులుమృతి

ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో అనుమానించిన ఇరుగు పొరుగు అమ్రోహాః రాత్రిపూట భోజనం చేసి నిద్రించిన కుటుంబంలో.. తెల్లారేసరికి ఐదుగురు చిన్నారులు విగతజీవులుగా మారారు. మిగతా ఇద్దరు పెద్దవారు

Read more

అయోధ్య రామయ్య మందిరానికి తయరైన మొదటి బంగారం తలుపు

12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పుతో గర్భగుడి పైఅంతస్తులో అమరిక న్యూఢిల్లీః ఈ నెల 22న అయోధ్య ఆలయంలో రాములవారి ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముమ్మరంగా ఏర్పాట్లు

Read more

నేడు అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన

పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం న్యూఢిల్లీః నేడు అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో

Read more

రామమందిర ప్రారంభోత్సవం..108 అడుగుల అగరబత్తీ తయారీ!

గుజరాత్‌లోని వడోదరలో ఈ భారీ అగరబత్తీని సిద్ధం చేస్తున్న వైనం న్యూఢిల్లీః అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ

Read more

వారణాసిలో వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ

వారణాసి నుంచి ఢిల్లీకి రెండో వందేభారత్ రైలు వారణాసిః నేడు సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో

Read more

వారణాసిలో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

ఏకకాలంలో 20 వేల మంది ధ్యానం చేసుకునే సదుపాయం వారణాసి: ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరాన్ని నేడు ప్రారంభించారు. వారణాసిలో ‘స్వరవేద్

Read more

నేడు ఉత్తరప్రదేశ్‌లో ‘నో నాన్ వెజ్ డే’: యోగి సర్కారు ప్రకటన

సాధు టీఎల్ వాస్వానీ జయంతిని పురస్కరించుకుని ఆచరణ న్యూఢిల్లీః ఉత్తరప్రదేశ్‌లోని బిజెపి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 25న(శనివారం) ‘నో నాన్ వెజ్ డే’గా ప్రభుత్వం

Read more

ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో బెడ్స్‌ ఖాళీ లేక మాజీ ఎంపీ కొడుకు మృతి

లక్నో ఆసుపత్రిలో మృతదేహంతో మాజీ ఎంపీ ధర్నా న్యూఢిల్లీః ఎమర్జెన్సీ వార్డులో బెడ్స్ ఖాళీ లేక పోవడంతో వైద్యం అందక ఉత్తరప్రదేశ్ మాజీ ఎంపీ, బిజెపి నేత

Read more

ఉత్తర ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం..రెండు బోగీలు పూర్తిగా దగ్ధం

ఇటీవల వరుస రైలు ప్రమాద ఘటనలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఆ మధ్య ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన లో దాదాపు 270 మంది

Read more

యూపీలో పార్క్‌కు వచ్చిన జంటకు డబ్బు కోసం పోలీసుల వేధింపులు

రూ. 10 వేలు ఇవ్వకుంటే జైలుకు పంపుతామని బెదిరింపు లక్నోః ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. త్వరలో పెళ్లితో ఒక్కటి కాబోతున్న జంటను పార్కులో

Read more

సచిన్ చేతుల మీదగా జెర్సీ అందుకుని హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు శంకుస్థాపన చేసిన ప్రధాని లక్నోః ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ

Read more