ఉగ్ర అనుమానితుల ప‌ట్ల కాంగ్రెస్ మెత‌క వైఖ‌రి: సీఎం యోగి

న్యూఢిల్లీః రాజ‌స్థాన్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కాంగ్రెస్‌పై విరుచుకుప‌డ్డారు. ఉగ్ర అనుమానితుల ప‌ట్ల కాంగ్రెస్ మెత‌క వైఖ‌రి అనుస‌రించింద‌ని సీఎం ధ్వ‌జ‌మెత్తారు.

Read more

కుప్పకూలిన ‘తేజస్’ యుద్ధ విమానం

న్యూఢిల్లీః దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి పోరాట విమానం ‘తేజస్’ రాజస్థాన్ లోని జైసల్మేర్ వద్ద కూలిపోయింది. రోజువారీ శిక్షణ సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదాన్ని

Read more

నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

న్యూఢిల్లీః పంజాబ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్‌లోని 30 చోట్ల జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఏక కాలంలో త‌నిఖీలు నిర్వ‌హిస్తోంది. ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాదుల‌తో లోక‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్ల‌కు సంబంధాల‌

Read more

ఇండియన్‌ ఆర్మీ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య..

జైపూర్‌: సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇండియన్‌ ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్‌ లో దీంతో ముందు జాగ్రత్త కోసం పొలాల్లో దానిని ల్యాండ్‌ చేశారు. అనంతరం అక్కడి

Read more

పిల్లలతో వెళ్లి ​రాజ్య‌స‌భ‌కు నామినేష‌న్ దాఖ‌లు చేసిన సోనియా గాంధీ

జైపూర్: ఈరోజు రాజ్య‌స‌భ‌కు కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. రాజ‌స్థాన్ నుంచి ఆమె త‌న నామినేష‌న్ ఫైల్ చేశారు. నామినేష‌న్ దాఖ‌లు

Read more

రాజస్థాన్ మాజీ సిఎం అశోక్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్, స్వైన్ ఫ్లూ

కరోనా బారిన పడినట్టు స్వయంగా వెల్లడించిన గెహ్లాట్ న్యూఢిల్లీః కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గిపోయినప్పటికీ… అక్కడక్కడ కేసులు బయటపడుతుండటం కలవరపాటుకు గురి చేస్తోంది. తాజాగా రాజస్థాన్

Read more

రాజస్థాన్‌ ముఖ్యమంత్రిపై తొలగని సందిగ్ధం.. ఢిల్లీకి వసుంధర రాజే

మరోసారి సీఎం అవకాశం ఇవ్వమంటూ అధిష్ఠానాన్ని కోరే అవకాశం న్యూఢిల్లీః ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు 5 రోజులు కావస్తోంది. బిజెపి ఘన

Read more

ఆ మూడు రాష్ట్రాలకు కొత్త ముఖాలను సీఎంలుగా నియమించాలని బిజెపి హై కమాండ్ చర్చ !

న్యూఢిల్లీః ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వేళ కొత్త ప్రభుత్వాల ఏర్పాటుపై గెలిచిన పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ నేథ్యంలోనే బిజెపి తాను గెలిచిన

Read more

రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు.. 1.30 గంటలకల్లా 40.27 పోలింగ్‌ శాతం ఓటింగ్

జైపూర్‌: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల ముందు బారులు తీరి తమ ఓటు హక్కును

Read more

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు…ఓటేసిన లోక్‌సభ స్పీకర్‌

జైపూర్‌ః రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు

Read more

రాజస్థాన్‌లో కొనసాగుతున్న పోలింగ్‌.. 11 గంటలకు 24.74 పోలింగ్‌ శాతం

జైపూర్‌ః రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. రాష్ట్రంలోని పలువురు

Read more