అయోధ్య ఆలయంపై నేడు లోక్సభలో చర్చ

లోక్ సభ లో ఈరోజు అయోధ్య రామ మందిరంపై చర్చ జరగనుంది. బీజేపీ సీనియర్ నేత సత్యపాల్ సింగ్ రామ మందిర నిర్మాణం, బాలరాముడి ప్రాణప్రతిష్ఠపై చర్చను

Read more

బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు హాజరైన ఇమామ్ ఉమర్ ఇల్యాసిపై ఫత్వా జారీ

తనను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఇతర ఇమామ్‌లను కోరినట్టు వెల్లడి న్యూఢిల్లీః అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లిన తనకు ఫత్వా జారీ అయ్యిందని

Read more

రామ మందిరం ‘ప్రాణ ప్రతిష్ఠ’..ఉప‌వాస దీక్ష విర‌మించిన ప్ర‌ధాని మోడీ

అయోధ్య : అయోధ్య‌లో రామ‌మందిరం ప్రాణ‌ప్ర‌తిష్ఠ క్ర‌తువు ముగిసిన త‌ర్వాత ప్ర‌ధాని నరేంద్ర మోడీ త‌న ఉప‌వాస దీక్ష‌ను విర‌మించారు. ఈ సంద‌ర్భంగా ఓ సాధువు మోడీకి

Read more

అయోధ్య రామాలయం నిర్మాణానికి యాచకుల విరాళం

న్యూఢిల్లీః ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ వేడుకలకు చకాచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ మందిరాన్ని చూసేందుకు యావత్ ప్రజానీకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వచ్చే ఏడాది

Read more

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం.. సోనియా, ఖర్గే సహా విపక్ష నేతలకు ఆహ్వానం

అయోధ్య: అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న రామయ్యకు ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రాజకీయ నాయకులతోపాటు

Read more

అయోధ్యలోని రామాలయ నిర్మాణ పనులు సగం పూర్తయ్యాయిః సిఎం యోగి

2024 మకర సంక్రాంతి రోజున గర్భగుడిలో రాముడి విగ్రహాం ప్రతిష్టాపన రాజస్థాన్‌ః యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని రామాలయ నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు. ఆలయ

Read more

రామ మందిర నిర్మాణం పనులు ప్రారంభం

36 నుంచి 40 నెలల కాలంలో నిర్మాణం పూర్తి..తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారిక ప్రకటన న్యూఢిల్లీ: ప్రధాని మోడి చేతుల మీదుగా ఈనెల 5వ తేదీన అయోధ్యరామాలయ

Read more

దేశ చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం

రామమందిరం కోసం ఎందరో బలిదానాలు చేశారు అయోధ్య: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమి పూజ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడి మాట్లాడుతూ.. ఇదొక

Read more

అయోధ్య రామ మందిర పూజారికి కరోనా

మరో 16 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్‌ లక్నో: ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం భూమిపూజ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ

Read more

అయోధ్య నిర్మాణానికి మొరారి బాపు భారీ విరాళం

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రూ.5కోట్ల విరాళం న్యూఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రూ.5కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఆయన ఆధ్వర్యంలోని వ్యాస్‌పీఠ్‌

Read more

అయోధ్య భూమిపూజ‌కు 250 మంది అతిథులు

ఆగస్టు 5న రామమందిర నిర్మాణం న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆగస్టు 5వ తేదీన భుమి పూజ జరుగనున్నట్లు సమాచారం. ఈ భూమి పూజ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని

Read more