బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు హిమాచల్‌ కోర్టు నోటీసులు

రనౌత్‌ ఎన్నికను పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వచ్చే నెల 21లోగా వివరణ ఇవ్వాలంటూ రనౌత్‌ను న్యాయస్థానం ఆదేశించింది.

Read more

అసెంబ్లీ బైపోల్స్‌లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ సీఎం భార్య విజ‌యం

మండి: హిమాచల్ ప్రదేశ్‌లోని దేహ్రా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖు భార్య కమలేశ్ ఠాకూర్ ఘన విజయం

Read more

13 అసెంబ్లీ స్థానాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు

న్యూఢిల్లీ: బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్‌ ప్రదేశ్‌లలో 13 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది.

Read more

ఉదయం 11 గంటల వరకూ 26.3 శాతం మేర పోలింగ్‌

న్యూఢిల్లీః దేశంలో లోక్‌సభ ఎన్నికలు ముగింపు దశకు చేరాయి. ఏడో విడతలో భాగంగా చివరి దశ పోలింగ్‌ శనివారం కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌

Read more

తడబడిన కంగనా..ఒకరిని మరోకరిగా భావించి విమర్శలు

న్యూఢిల్లీః బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగన రనౌత్ పొరపాటు పడ్డారు. ఒకరిని మరొకరిగా భావించి సొంత పార్టీ నేతపైనే తీవ్ర విమర్శలు గుప్పించారు.

Read more

ఆరుగురు హిమాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ వేటు

న్యూఢిల్లీః రాజ్యసభ ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా ఓటువేసిన ఆరుగురు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ గురువారం అనర్హత వేటువేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై

Read more

నేను ఎవ‌రికీ రాజీనామా సమ‌ర్పించ‌లేదుః హిమాచ‌ల్ సీఎం

న్యూఢిల్లీ: తాను ఎవ‌రికీ రాజీనామాను స‌మ‌ర్పించ‌లేద‌ని హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం సుఖ్వింద‌ర్ సింగ్ సుఖు తెలిపారు. త‌న రాజీనామా గురించి బిజెపి వ‌దంతులు వ్యాపింప చేస్తున్న‌ద‌ని ఆయ‌న

Read more

రాజ్యసభ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్‌

న్యూఢిల్లీః కాస్-ఓటింగ్ భయాల మధ్య దేశవ్యాప్తంగా రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 15 రాష్ట్రాల్లో ఏప్రిల్ 2, 3 తేదీల్లో 56 స్థానాలు ఖాళీ

Read more

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌కు అస్వస్థత

స్టమక్ ఇన్ ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్న ముఖ్యమంత్రి సిమ్లాః హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం అర్ధరాత్రి

Read more

కశ్మీర్‌లో భారీగా కురుస్తోన్న మంచు..సోనామార్గ్ రహదారి మూసివేత

న్యూఢిల్లీః కశ్మీర్‌ లోయలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో కశ్మీర్‌లోని పలు ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పుకుపోయాయి. సెంట్రల్ కాశ్మీర్‌ లోని గందర్‌బాల్ జిల్లాలో జోజిలా ఎగువ

Read more

కులూలో పేకమేడల్లా కుప్పకూలిన పలు ఇళ్లు

హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగి పడడంతో ఘటన న్యూఢిల్లీః హిమాచల్ ప్రదేశ్ లోని కులూలో కొండచరియలు విరిగిపడడంతో పలు ఇళ్లు కుప్పకూలాయి. పేకమేడల్లా కూలిపోవడం కెమెరాలో

Read more