హిమాచల్ ప్రదేశ్లో మద్యం అమ్మకాలపై ఆవుల సెస్
ఒక్కో మద్యం బాటిల్ పై రూ. 10 కౌ సెస్ విధింపు సిమ్లాః మందుబాబులకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మందు బాటిళ్లపై కౌ సెస్
Read moreNational Daily Telugu Newspaper
ఒక్కో మద్యం బాటిల్ పై రూ. 10 కౌ సెస్ విధింపు సిమ్లాః మందుబాబులకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మందు బాటిళ్లపై కౌ సెస్
Read moreహిమాచల్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖూ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ సుఖూను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. తాజాగా హిమాచల్ అసెంబ్లీ
Read moreసీఎం పదవి పై రానున్న స్పష్టత! సిమ్లాః కాంగ్రెస్ పార్టీ హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. అయితే సీఎం పదవిని చేపట్టేదెవరనే విషయంపై స్పష్టత రావాల్సి
Read moreహైదరాబాద్ః హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించిందని సంతోషం
Read moreరాహుల్ జోడో యాత్ర ప్రభావంతోనే హిమాచల్ కాంగ్రెస్ ఘన విజయం.. మల్లికార్జున ఖర్గే న్యూఢిల్లీః హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. 68 స్దానాలు
Read moreసెరాజ్ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరోసారి గెలుపొందిన నేత సిమ్లాః హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి, ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ గెలుపొందారు. సుమారు 22
Read moreచత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, భూపిందర్ సింగ్ హుడాలకు బాధ్యతలు సిమ్లాః హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బిజెపికి గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే
Read moreహిమాచల్ ప్రదేశ్లో 30 స్థానాల్లో కాంగ్రెస్, 26 స్థానాల్లో బిజెపి ముందంజ న్యూఢిల్లీః గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
Read moreసిమ్లాః హిమాచల్ప్రదేశ్లో భూ కంపం సంభవించింది. రాష్ట్రంలోని మండీలో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ సెంటర్ తెలిపింది. రిక్టర్స్కేలుపై దీనితీవ్రత 4.1గా నమోదయిందని వెల్లడించింది.
Read moreప్రతి ఒక్కరూ ఓటింగ్ పాల్గొనాలని హిమాచల్ ఓటర్లకు ప్రధాని మోడీ విజ్ఞప్తి సిమ్లాః హిమాచల్ప్రదేశ్లోని 68 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా అందరూ ఓటు
Read moreహిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలు అవ్వగా..ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోటీ పడుతున్నారు.
Read more