అక్రమ మైనింగ్ కేసు..అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీ

లక్నో: ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం సమన్లు ​జారీ చేసింది.

Read more