ఒడిశాలో రైలు ప్రమాదం..తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అదానీ ఉచిత విద్య

తల్లిదండ్రులను కోల్పోయిన బాలల విద్యా ఖర్చులు పూర్తిగా భరిస్తామని వెల్లడి బాలాసోర్ః ప్రముఖ వ్యాపారవేత్త, సంపన్నుడు గౌతమ్ అదానీ పెద్ద మనసు ప్రదర్శించారు. ఒడిశా రైలు ప్రమాద

Read more

సిగ్నల్ లోపం కారణంగానేరైలు ప్రమాదం: రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక

ఒడిశా: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక రూపొందించింది. సిగ్నల్ లోపం కారణంగానే రైలు ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ ఆ నివేదికలో

Read more

ఒడిశా రైలు ప్రమాదం.. బెంగాల్ బాధితులకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

బాలాసోర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ స్పందించారు. రైలు ప్రమాదంలో మరణించిన రాష్ట్రానికి చెందిన వారి కుటుంబాలకు

Read more

రైలు ప్రమాదంలో 278 మంది ప్రయాణికులు మృత్యువాతపడటం దురదృష్టకరం: పవన్ కల్యాణ్

రైలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి అమరావతిః ఒడిశా రైలు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. బాలేశ్వర్ సమీపంలో చోటు చేసుకున్న

Read more

రైలు ప్రమాద స్థలాన్నికి బయలుదేరిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీః ఒడిశా రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రమాద వివరాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను అడిగి తెలుసుకున్నారు. వెంటనే

Read more

రైలు ప్రమాదంలోక్షతగాత్రుకు రక్తదానం చేయాలి.. అభిమానులకు చిరంజీవి పిలుపు

మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ హైద‌రాబాద్‌: ఒడిశాలో కోరమండల్ రైలు ఘోర ప్రమాద ఘటనపై మెగాస్టార్‌ చిరంజీవి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.

Read more

ఒడిశా రైలు విషాదం.. బాధిత కుటుంబాల‌కు సంతాపం తెలిపిన మంత్రి కెటిఆర్

హైద‌రాబాద్‌: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కెటిఆర్ ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించారు. ఆ దుర్ఘ‌ట‌న‌లో 233 మంది ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోవ‌డం ప‌ట్ల ఆయ‌న షాక్

Read more

ఒడిశా రైలు ప్రమాదస్థలికి బయలుదేరిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్

అమరావతిః ఒడిశాలోని బాలేశ్వర్ దగ్గర్లో ప్రమాదానికి గురైన రెండు రైళ్లలోనూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రయాణికులు ఉన్నారని అధికారవర్గాల సమాచారం. రిజర్వేషన్ వివరాల ఆధారంగా రాష్ట్రంలోని వివిధ

Read more

ఒడిశా రైలు ప్రమాదం.. రక్తదానానికి ఆస్పత్రికి కదిలోచిన యువకులు

ఒడిశాః ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 238కు చేరింది. 900 పైగా మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ఎక్కడ చూసినా మృతదేహాలు కుప్పలు తెప్పలుగా పడి

Read more

ఒడిశా రైలు ప్రమాదం..43 రైళ్లు రద్దు

భువనేశ్వర్‌: ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 280 మందికి పైగా మరణించారు. మరో

Read more

ఒడిశా రైలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

మృతులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన రైల్వే శాఖ మంత్రి న్యూఢిల్లీః ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. రైలు

Read more