ఢిల్లీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఢిల్లీలోని చారమండి జకీరా ఫ్లైఓవర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న

Read more

నాంపల్లి రైలు ప్రమాదం… బాధితులకు ఎక్స్‌గ్రేషియా

హైదరాబాద్‌ః నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింన విషయం తెలిసిందే. అయితే, నాంపల్లి రైలు ప్రమాద బాధితులకు రైల్వేశాఖ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

Read more

బంగ్లాదేశ్‌లో ప్యాసింజర్‌ రైలుకు నిప్పుపెట్టిన దుండగులు.. ఐదుగురు సజీవదహనం

జాతీయ ఎన్నికలకు ఒకరోజు ముందు జరిగిన ఘటనపై పోలీసుల అనుమానాలు ఢాకాః బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో విషాదకర ఘటన జరిగింది. ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగి ఐదుగురు

Read more

మరో రైలు ప్రమాదం .. పట్టాలు తప్పిన సుహైల్‌దేవ్ ఎక్స్ ప్రెస్

మూడు రోజుల క్రితం విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాద ఘటన గురించి ఇంకా మాట్లాడుతుండగానే మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ వద్ద

Read more

విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన సీఎం జగన్

రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎం జగన్ అమరావతిః విజయనగరం జిల్లాలో గత రాత్రి రెండు రైళ్లు ఢీకొనడం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో మరణించిన వారి

Read more

బీహార్‌లో పట్టాలు తప్పిన నార్త్‌ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌..7 మృతి

ఇటీవల వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయబ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగి వందలాది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలువగా..తాజాగా బిహార్​లో

Read more

ఘోర రైలు ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి 10 మంది మృతి

బోగీలోకి రహస్యంగా గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చిన ప్రయాణికుడు మధురైః తమిళనాడులోని మధురైలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20

Read more

ఒడిశాలో రైలు ప్రమాదం..తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అదానీ ఉచిత విద్య

తల్లిదండ్రులను కోల్పోయిన బాలల విద్యా ఖర్చులు పూర్తిగా భరిస్తామని వెల్లడి బాలాసోర్ః ప్రముఖ వ్యాపారవేత్త, సంపన్నుడు గౌతమ్ అదానీ పెద్ద మనసు ప్రదర్శించారు. ఒడిశా రైలు ప్రమాద

Read more

సిగ్నల్ లోపం కారణంగానేరైలు ప్రమాదం: రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక

ఒడిశా: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక రూపొందించింది. సిగ్నల్ లోపం కారణంగానే రైలు ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ ఆ నివేదికలో

Read more

ఒడిశా రైలు ప్రమాదం.. బెంగాల్ బాధితులకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

బాలాసోర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ స్పందించారు. రైలు ప్రమాదంలో మరణించిన రాష్ట్రానికి చెందిన వారి కుటుంబాలకు

Read more

రైలు ప్రమాదంలో 278 మంది ప్రయాణికులు మృత్యువాతపడటం దురదృష్టకరం: పవన్ కల్యాణ్

రైలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి అమరావతిః ఒడిశా రైలు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. బాలేశ్వర్ సమీపంలో చోటు చేసుకున్న

Read more