తమిళ సినీనటుడు డానియెల్ బాలాజీ కన్నుమూత

చెన్నై: ప్రముఖ తమిళ సినీ నటుడు డానియెల్ బాలాజీ 48 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మృతి చెందారు. చెన్నైలో శుక్రవారం ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి

Read more

చర్మ క్యాన్సర్‌ రాకుండా నియంత్రించే బియ్యం..!

చెన్నై: తమిళనాడులోని తిరువరూర్‌కు చెందిన విజయకుమార్‌ అనే రైతు ‘కరుప్పు కవుని’ అనే రకం వరి పండిస్తున్నారు. బ్లాక్‌ రైస్‌గా కూడా పిలిచే ఈ వరిని పూర్వం

Read more

చెన్నైలో కుండపోతగా వర్షం..స్కూళ్లు, కాలేజీలు బంద్

తమిళనాడులో మరోవారం పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ చెన్నై: తమిళనాడు చెన్నైలో ఈ ఉదయం అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం నగరాన్ని అస్తవ్యస్తం చేసింది. ఎక్కడికక్కడ

Read more

పవన్ కల్యాణ్ కు గౌరవ డాక్టరేట్..తనకంటే గొప్పవాళ్లు ఉన్నారని.. వారికి డాక్టరేట్ ఇవ్వాలి

చెన్నైకి చెందిన వేల్స్ వర్సిటీ ఆహ్వానాన్ని తిరస్కరించిన పవన్ అమరావతిః జనసేనాని పవన్ కల్యాణ్ కు తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. గతంలో

Read more

విజయకాంత్ మృతిపై సిఎం జగన్‌ దిగ్భ్రాంతి

అమరావతిః సీనియర్ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్ని వారాలుగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వస్తోంది.

Read more

తమిళనాడు కుండపోత వర్షం.. స్కూళ్ల మూసివేత, పదుల సంఖ్యలో రైళ్ల రద్దు

కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తేన్‌కాశి జిల్లాలు అతలాకుతలం చెన్నైః కుండపోత వర్షంతో తమిళనాడు అతలాకుతలం అయింది. ఆదివారం పొద్దుపోయాక ప్రారంభమైన వర్షం ఈ తెల్లవారుజాము వరకు అలుపన్నదే

Read more

ఢిల్లీలో 4.9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

తమిళనాడుకు భారీ వర్ష సూచన న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలు చలితో గడ్డకట్టుకుపోతున్నారు. ఈ ఉదయం అక్కడ అత్యంత కనిష్ఠంగా 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నగరంలోని ఇతర

Read more

శ్రీరామానుజర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న చంద్రబాబు

నేడు తమిళనాడులోని శ్రీపెరుంబుదూరుకు వెళ్తున్న చంద్రబాబు అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు ఆలయాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన తమిళనాడు కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూరుకు వెళ్తున్నారు.

Read more

నాలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కంపించిన భూమి

తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రకంపనలు న్యూఢిల్లీః భారత్ నలుమూలలా నేడు భూమి కంపించింది. ఆగ్నేయంలో తమిళనాడు, నైరుతిలో కర్ణాటక, వాయవ్యంలో గుజరాత్, ఈశాన్యాన మేఘాలయ

Read more

మిగ్జామ్ తుపాను..సాయం కోసం కేంద్రానికి సిఎం స్టాలిన్ లేఖ

రిలీఫ్ ఫండ్ కింద తక్షణమే రూ. 5,060 కోట్లను ఇవ్వాలని ప్రధానిని కోరిన స్టాలిన్ చెన్నైః మిగ్జామ్ తుపాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి. చెన్నై

Read more

అసెంబ్లీలు రూపొందించిన చట్టాలను అడ్డుకునే అధికారం గవర్నర్ కు లేదుః సుప్రీంకోర్టు

తీర్పు ప్రతిని తాజాగా సుప్రీంకోర్టు వెబ్ సైట్లో పొందుపరిచిన అధికారులు న్యూఢిల్లీః అసెంబ్లీ సిఫారసు చేసిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారని పంజాబ్, కేరళ, తమిళనాడు

Read more