రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం..ప్యాసింజర్ బోగీలకు అంటుకున్న మంటలు

వరంగల్‌ః కాజీపేట రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గూడ్స్ ట్రైన్ బొగ్గు వ్యాగన్ లో నిప్పంటుకుని పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. క్షణాల

Read more

ఢిల్లీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఢిల్లీలోని చారమండి జకీరా ఫ్లైఓవర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న

Read more

ట్రాక్టర్‌ ట్రాలీని ఢీకొట్టిన గూడ్స్‌ రైలు.. ఆరుగురికి గాయాలు

లక్నో: గూడ్స్‌ రైలు ట్రాక్టర్‌ ట్రాలీని ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ ట్రాలీలో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన

Read more

ఒడిశాలో మరో రైలు ప్రమాద ఘటన..పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

బర్‌గఢ్‌: ఒడిశాలోని బాలేశ్వర్‌ ఘోర రైలు ప్రమాద ఘటన మరువక ముందే.. ఆ రాష్ట్రంలోనే మరో ప్రాంతంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. బర్‌గఢ్‌ జిల్లాలో లైమ్‌స్టోన్‌

Read more

బాలాసోర్ లో 51 గంటల తర్వాత ప్రారంభమైన రైళ్ల రాకపోకలు

బాలాసోర్ః ఒడిశా విషాద ఘటన తర్వాత బాలాసోర్ ప్రాంతంలో రైళ్ల రాకపోకలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. జూన్ 4న రాత్రి గూడ్స్ రైలును పరీక్షించిన అధికారులు ఈరోజు ఉదయం

Read more

సీతారామరాజు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. కిరండోల్‌-విశాఖ మార్గంలోని శివలింగపురం రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బచేలి నుంచి విశాఖకు ముడి

Read more

రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు .. 9 రైళ్ల రద్దు

ప్రస్తుతం ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు అమరావతిః ఏపిలోని రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో రైల్వే అధికారులు 9 రైళ్లను పూర్తిగా,

Read more

ఢీకొన్న రెండు రైళ్లు.. 53 మందికి గాయాలు

ముంబయిః మహారాష్ట్రలోని గోందియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఛత్తీస్​గఢ్​ బిలాస్​పుర్​ నుంచి రాజస్థాన్​ జోధ్​పుర్​కు వెళ్తున్న భగత్​ కి కోఠీ ప్యాసింజర్​ ట్రైన్​.. ఓ గూడ్స్​

Read more

అమెరికాలో ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు

వాషింగ్టన్‌: అమెరికాలో ఘోర ప్రమాదం సంభవిచింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఆరిజోనాలోని టెంపె టౌన్ బ్రిడ్జిపై ఈ ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు తప్పడంతో ఒక్కసారిగా

Read more

ఘోర రైలు ప్రమాదం… 15 మంది మృతి

రైల్వే ట్రాక్ పై నిద్రిస్తున్న వలస కార్మికులు..దూసుకెళ్లిన గూడ్స్ రైలు ఔరంగబాద్‌: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈరోజు తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం సంభవించింది. . రైలు పట్టాలపై

Read more

మధ్యప్రదేశ్‌లో ఢీకొన్న రైళ్లు.. ముగ్గురు మృతి

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలిలో ఆదివారం తెల్లవారుజామున రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పాయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సింగ్రౌలిలో

Read more