నాంపల్లి రైలు ప్రమాదం… బాధితులకు ఎక్స్‌గ్రేషియా

హైదరాబాద్‌ః నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింన విషయం తెలిసిందే. అయితే, నాంపల్లి రైలు ప్రమాద బాధితులకు రైల్వేశాఖ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

Read more