ఆరు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం..44 మంది మృతి

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఢాకాలోని ఓ ఆరు అంతస్తుల భవనంలో సుమారు రాత్రి 9.30 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 44 మంది దుర్మరణం

Read more

బంగ్లాదేశ్‌లో ప్యాసింజర్‌ రైలుకు నిప్పుపెట్టిన దుండగులు.. ఐదుగురు సజీవదహనం

జాతీయ ఎన్నికలకు ఒకరోజు ముందు జరిగిన ఘటనపై పోలీసుల అనుమానాలు ఢాకాః బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో విషాదకర ఘటన జరిగింది. ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగి ఐదుగురు

Read more

ఇరు దేశాల మద్య సహకారం కొత్త శిఖరాలకు చేరుకుందిః ప్రధాని మోడీ

న్యూఢిల్లీః కొన్ని దశాబ్దాలుగా చేయలేని ఎన్నో పనులను భారత్-బంగ్లాదేశ్ లు గత తొమ్మిదేళ్లలో చేశాయని.. ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇరు దేశాల మద్య సహకారం కొత్త శిఖరాలకు

Read more

హత్య చేసిన వారు అక్కడ అద్భుతంగా బతుకుతున్నారుఃబంగ్లా విదేశాంగ మంత్రి

హంతకులకు కెనడా అడ్డాగా మారిందంటూ బంగ్లాదేశ్ ఆరోపణ ఢాకా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో పరోక్షంగా భారత్ కు బంగ్లాదేశ్ బాసటగా నిలిచింది. కెనడా

Read more

జీ20 సదస్సు..భారత్ చేరుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునక్

దేశ రాజధాని చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా న్యూఢిల్లీః జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు యూకే ప్రధాని రిషి సునక్ భారత్‌ చేరుకున్నారు. సెప్టెంబర్ 9, 10

Read more

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం : చెరువులోకి దూసుకెళ్లిన బస్సు ..17 మంది మృతి

బంగ్లాదేశ్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. భండారియా ఉప జిల్లా నుంచి ఫిరోజ్‌పూర్‌కు 70 మందితో వెళ్తున్న బస్సు ఝలకతి సదర్ ఉపజిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలో

Read more

భారీ వర్షాలు ..వరదలు.. సిక్కింలో చిక్కుకుపోయిన 2,000 మంది పర్యాటకులు

గ్యాంగ్‌టక్‌: సిక్కింలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆకస్మిక వరదలు పోటెత్తడంతో 2 వేలకుపైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. వారిలో దేశీయ పర్యటకులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. గురువారం

Read more

సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న భారత జవాన్లపై బంగ్లాదేశీల దాడి

వందమందికి పైగా మూకుమ్మడిగా దాడిచేసిన బంగ్లా వాసులు కోల్‌కతాః సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న భారత జవాన్లపై బంగ్లాదేశ్ గ్రామస్థులు దాడి చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షీదాబాద్

Read more

బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్‌ తుఫాను ప్రభావం .. 35 మంది మృతి

ఢాకా : సిత్రాంగ్‌ తుఫాను బంగ్లాదేశ్‌లోని బైరిసాల్‌ వద్ద తీరందాటింది. దీనిప్రభావంతో దేశంలోని పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. తుఫాను కారణంగా 35 మంది మృతిచెందారు.

Read more

బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనాకు స్వాగతం పలికిన ప్రధాని మోడీ

ప్రధాని మోడీతో హసీనా భేటీ.. కీలక ఒప్పందాలపై చర్చలు.. న్యూఢిల్లీః బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత పర్యటన వచ్చారు. ఈ

Read more

నాకు మాదిరే నీకు కూడా సమాన హక్కులు ఉంటాయిః ప్రధానిషేక్ హసీనా

మైనారిటీలుగా జీవిస్తున్న హిందువులకు భరోసా, అభయం.. ప్రధాని షేక్ ఢాకాః నేడు శ్రీక‌ృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఢాకాలో ఢాకేశ్వరి మందిర్ వద్ద జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి బంగ్లాదేశ్

Read more