నక్సలిజంతో పాటు టెర్రరిజంను ఉపేక్షించబోంః అమిత్ షా

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. మావోలను ఏరిపారేయడానికి కేంద్రం ఏకంగా బీఎస్ఎఫ్ బలగాలను కూడా బరిలోకి దింపింది. ఈ మధ్య కాలంలో

Read more

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్..40 మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 40 మంది మావోయిస్టులు హతమయ్యారని వినికిడి.

Read more

ఛత్తీస్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం..12 మంది మృతి

ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు ఎంతోమందిని బలి తీసుకుంటున్నాయి. జాగ్రత్త..జాగ్రత్త అంటూ పదే పదే చెపుతున్న కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా అమాయకులు చనిపోతున్నారు. తాజాగా ఛత్తీస్​గఢ్​లో జరిగిన

Read more

తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి

హైదరాబాద్‌ః ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది.

Read more

బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన మంగళవారం ఉదయం బీజాపుర్ జిల్లా కొర్చెలి అటవీ ప్రారంతంలో జరిగింది. ఆపరేషన్​

Read more

బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్..రుగురు మావోయిస్టుల మృతి

బీజాపూర్ : ఛత్తీస్ గఢ్ లో బుధవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని చికుర్ బత్తి, పుస్బాక అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా

Read more

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు .. నలుగురు నక్సలైట్లు హతం

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌ జిల్లా చోటే తుంగాలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో

Read more

మన్యంలో మరోసారి ఎన్ కౌంటర్

మన్యంలో మరోసారి ఎన్ కౌంటర్ జరుగగా..ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోలు మృతి చెందారు. దంతేవాడ జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తుండగా.. భద్రతా సిబ్బందికి, నక్సలైట్లకు మధ్య

Read more

ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రిగా విష్ణు డియో సాయ్ ప్ర‌మాణ‌స్వీకారం

రాయ్‌పూర్ : ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రిగా విష్ణు డియో సాయ్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా అరుణ్ సావో, విజ‌య్ శ‌ర్మ కూడా ప్ర‌మాణం చేశారు. రాయ్‌పూర్‌లో జ‌రిగిన

Read more

ఆ మూడు రాష్ట్రాలకు కొత్త ముఖాలను సీఎంలుగా నియమించాలని బిజెపి హై కమాండ్ చర్చ !

న్యూఢిల్లీః ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వేళ కొత్త ప్రభుత్వాల ఏర్పాటుపై గెలిచిన పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ నేథ్యంలోనే బిజెపి తాను గెలిచిన

Read more

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలు.. కొనసాగుతున్న రెండో దశ పోలింగ్‌

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. మొత్తం 90

Read more