రాజస్థాన్‌ ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురి మృతి

ప్రధాని మోడీ, సీఎం గెహ్లాట్ సంతాపం జైపూర్‌: రాజస్థాన్‌లోని శికర్ జిల్లాలోని ఖతు శ్యామ్‌జీ ఆలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు

Read more

హింసను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించేది లేదు : అసదుద్దీన్​ ఒవైసీ

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ హత్యను ఖండించిన ఎంఐఎం నేత హైదరాబాద్ : ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రాజస్థాన్ లోని ఉదయ్

Read more

మంత్రి పదవి నుంచి నన్ను తొలగించండి: సీఎం కు మంత్రి విజ్ణప్తి

జైపూర్‌: రాజస్తాన్‌కు చెందిన ఒక మంత్రి తన పదవిని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. తన పదవిని క్రూరమైన పదవని ఆ బాధ్యతను తాను మోయలేనంటూ చెప్పుకొచ్చారు. పైగా తనకున్న

Read more

అల్లర్లతో కాంగ్రెస్ లాభపడుతుందా..?: సీఎం గెహ్లాట్

అల్లర్లు జరిగినప్పుడల్లా కాంగ్రెస్ కే నష్టం కలుగుతోందని వ్యాఖ్యదీనిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న అల్లర్లపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేడు

Read more

కాంగ్రెస్ కొత్త నియమం..‘ఒక కుటుంబం.. ఒక్కరికే టికెట్’

ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ కొత్త నియమం ఉదయ్ పూర్ : కాంగ్రెస్ పార్టీ నేడు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో పార్టీ పరాభవాలకు గల కారణాలను

Read more

రంజాన్ పండుగ వేళ జోధ్ పూర్ లో ఉద్రిక్తతలు..ఇంట‌ర్నెట్ నిలిపివేత

అందరూ శాంతియుతంగా ఉండాలన్న సీఎం గెహ్లాట్ జోధ్ పూర్ : రంజాన్ పండుగ వేళ ఈరోజు తెల్లవారుజామున రాజస్థాన్ లోని జోధ్ పూర్ నగరంలో రెండు వర్గాల

Read more

రాజ‌స్థాన్ లో ఎండ తీవ్రత 44 డిగ్రీల ఉష్ణోగ్ర‌త

రాజస్థాన్‌: రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. ఎండ తీవ్రత కారణంగా ఎడారి ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. మధ్యాహ్నం వేళల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

Read more

ఆ పార్టీ నేతలు రాముడి భక్తులు కాదు, రావణుడి భక్తులు

పెట్రో‌ల్, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై మండిప‌డ్డ రాజస్థాన్‌ మంత్రి ప్రతాప్‌ సింగ్‌ న్యూఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌ర్వాత పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధ‌ర‌లు

Read more

ఘోర రోడ్డు ప్ర‌మాదం : నలుగురు పోలీసులు సహా ఐదుగురు మృతి

జైపూర్‌ : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు పోలీసులు సహా మరో వ్యక్తి ఉన్నారు.

Read more

భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం

రాజస్థాన్: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైంది. మరోవైపు భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన 74

Read more

రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-21 ఫైటర్ జెట్..

భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-21 ఫైటర్‌ జెట్‌ కుప్పకూలింది. రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైసల్మేర్‌లో క్రాష్‌ అయ్యింది. ఈ ప్రమాదంలో ఎయిర్‌ క్రాఫ్ట్‌ పైలట్‌ వింగ్‌ కమాండర్‌

Read more