రాజస్థాన్‌లో ప్రారంభమైన పోలింగ్..ఉదయం 9 వరకు 9.77 శాతం ఓటింగ్

మొత్తం 199 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి జరుగుతున్న ఎన్నికలు జెపూర్‌ః రాజస్థాన్‌లో ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 199 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో

Read more

రేపు రాజస్థాన్​ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

న్యూఢిల్లీ : రాజస్థాన్​లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. శనివారం రోజున ఆ రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. ఒకే విడతలో 200 స్థానాలకు ఓటింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌,

Read more

రాజస్థాన్‌లో దారుణం.. 4 ఏళ్ల చిన్నారిపై ఎస్సై అత్యాచారం

నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్న ఏఎస్పీ జైపూర్: రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దౌసా జిల్లాకు చెందిన ఓ నాలుగేళ్ల చిన్నారిపై స్థానిక ఎస్సై దారుణానికి

Read more

ఎన్నికల ప్రచారంలో అమిత్ షాకు త్రుటిలో తప్పిన ప్రమాదం

న్యూఢిల్లీః కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి పెనుప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లోని నాగౌర్‌‌లో రోడ్ షో నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ వైర్లు ఆయన ప్రచార

Read more

వంతెనపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడిన బస్సు.. నలుగురు దుర్మరణం

రాజస్థాన్‌లోని దౌస జిల్లాలో ప్రమాదం జైపూర్‌: రాజస్థాన్‌లోని దౌస జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున 2.15 గంటలకు హరిద్వార్‌ నుంచి ఉదయ్‌పూర్‌ వెళ్తున్న బస్సు

Read more

ఝలార్‌ పటాన్‌ నుంచి వసుంధరా రాజే నామినేషన్‌ దాఖలు

జైపూర్‌: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయా రాష్ట్రాల్లో హడావిడి ఊపందుకున్నది. అభ్యర్థుల నామినేషన్‌లు, ప్రచారాలు జోరందుకున్నాయి. తాజాగా రాజస్థాన్‌ మాజీ ముఖ్య మంత్రి, బిజెపి

Read more

ఇక నేను నిశ్చింతగా రిటైర్ అవ్వొచ్చుః వసుంధర రాజే

కుమారుడి స్పీచ్‌కు మురిసిపోయిన మాజీ ముఖ్యమంత్రి జైపూర్‌ః రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తన కుమారుడు దుష్యంత్ సింగ్ రాజే ప్రసంగం విని మురిసిపోయారు. ఇక

Read more

లచ్మన్‌గర్‌ నుంచి రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్‌ దొతసారా నామినేషన్‌

జైపూర్‌: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మరింత ఊపందుకుంది. అక్టోబర్‌ 30న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగానే నామినేషన్‌ల పర్వం మొదలైంది. ఈ నెల 6వ తేదీ వరకు

Read more

ఈడీ విచారణకు హాజరైన రాజస్థాన్‌ సీఎం కుమారుడు వైభవ్‌ గెహ్లాట్‌

న్యూఢిల్లీ: ఈడీ విచారణ రాజస్థాన్‌ సిఎం అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌ గెహ్లాట్‌ ఈకు హాజరయ్యారు. విదేశీ మారక ద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి వైభవ్‌కు

Read more

త్వరలో భారత్ కు రానున్న అంజు..ఎన్‌వోసీ కోసం దరఖాస్తు

పిల్లలపై బెంగతో అంజూ మానసికంగా కుంగిపోయిందంటున్న పాక్ భర్త న్యూఢిల్లీః ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించి, పెళ్లాడేందుకు పాకిస్థాన్ వెళ్లిన అంజు భారత్ కు

Read more

రాజస్థాన్‌లో మూడుచోట్ల పోటీ చేస్తాం: అసదుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్రంలో తమకు ఎమ్మెల్యేలు ఉన్నారని, ఎన్నిచోట్ల పోటీ చేస్తామనే అంశంపై త్వరలో చెబుతామని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ

Read more