ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో అగ్నిప్రమాదం

భోపాల్‌: మధ్యప్రదేశ్ లోని ప్రముఖ ఆథ్యాత్మిక క్షేతం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆలయంలోని గర్భగుడిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో

Read more

నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

న్యూఢిల్లీః పంజాబ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్‌లోని 30 చోట్ల జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఏక కాలంలో త‌నిఖీలు నిర్వ‌హిస్తోంది. ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాదుల‌తో లోక‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్ల‌కు సంబంధాల‌

Read more

మధ్యప్రదేశ్ సచివాలయంలోని అగ్నిప్రమాదం

భోపాల్‌ః మధ్యప్రదేశ్ సెక్రటేరియట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాజధాని భోపాల్‌లోని వల్లభ్ భవన్‌లో శనివారం ఉదయం 9:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో

Read more

మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం..14 మంది మృతి

న్యూఢిల్లీః మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. దిండోరీలోని బంద్​ఝర్ ఘాట్ ప్రాంతంలో ఓ పికప్ వాహనం నియంత్రణ కోల్పోయి బోల్తా పడిన ఘటనలో 14 మంది ప్రాణాలు

Read more

మూడు కూనలకు జన్మనిచ్చిన నమీబియా చీతా

భోపాల్‌ః ప్రాజెక్ట్‌ చీతాలో భాగంగా నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో ఇప్పటికే పది వరకు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఓవైపు కొన్ని చీతాలు మృత్యువాత

Read more

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొని

Read more

మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రిగా మోహన్​ యాదవ్​ ప్రమాణ స్వీకారం

భోపాల్‌ః మధ్యప్రదేశ్‌లో నూతనంగా బిజెపి సర్కార్ కొలువు దీరింది. భోపాల్‌ పరేడ్‌ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ఈరోజు మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌

Read more

ఆ మూడు రాష్ట్రాలకు కొత్త ముఖాలను సీఎంలుగా నియమించాలని బిజెపి హై కమాండ్ చర్చ !

న్యూఢిల్లీః ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వేళ కొత్త ప్రభుత్వాల ఏర్పాటుపై గెలిచిన పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ నేథ్యంలోనే బిజెపి తాను గెలిచిన

Read more

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు

భోపాల్‌: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హింస చెలరేగింది. పోలింగ్‌ సందర్భంగా రెండు వర్గాల ప్రజలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ సంఘటనలో ఒకరు గాయపడ్డారు. భద్రతా బలగాలు వెంటనే

Read more

ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

న్యూఢిల్లీః ఈరోజు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఒకే విడతలో పోలింగ్ జరుపుతున్నారు. ఉదయం 7 గంటలకు

Read more

మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు ఒకే విడుతలో ప్రారంభమైన ఎన్నికలు

భోపాల్‌: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్‌లో పోలింగ్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 230 స్థానాలకు ఒకే ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా

Read more