ఏడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్‌

న్యూఢిల్లీ : ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు బుధవారం ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు

Read more

వాస్తవాలను బయటపెట్టాలి : సిట్ దర్యాఫ్తు బృందానికి విజ్ఞప్తి

అమరావతిః పల్నాడులో ఎన్నికల సందర్భంగా జరిగిన అరాచకాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలంటూ టీడీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు సిట్ అధికారులను

Read more

పిఠాపురంలో రికార్డ్ స్థాయిలో పోలింగ్

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ఒకెత్తు..పిఠాపురం పోలింగ్ ఒకెత్తు..ఎందుకంటే అంతలా పిఠాపురం ఫై అందరిలో ఆసక్తి నెలకొంది. దీనికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం

Read more

మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌!

హైదరాబాద్‌ః తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాలైన రంప‌చోడ‌వ‌రం, అర‌కు, పాడేరులో అధికారులు సాయంత్రం నాలుగు గంట‌ల‌కే పోలింగ్ ముగించారు. అలాగే

Read more

కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల మూడో విడుత పోలింగ్‌

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల మూడో విడుత పోలింగ్‌ కొనసాగుతున్నది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద తమ అవకాశం

Read more

రెండో దశ పోలింగ్ పూర్తి

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 13 రాష్ట్రాల్లో 88 లోకసభ స్థానాల్లో ఈరోజు పోలింగ్ జరిగింది. ఉదయం 7

Read more

కోనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు

Read more

రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు.. 1.30 గంటలకల్లా 40.27 పోలింగ్‌ శాతం ఓటింగ్

జైపూర్‌: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల ముందు బారులు తీరి తమ ఓటు హక్కును

Read more

రేపు రాజస్థాన్​ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

న్యూఢిల్లీ : రాజస్థాన్​లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. శనివారం రోజున ఆ రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. ఒకే విడతలో 200 స్థానాలకు ఓటింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌,

Read more

ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

న్యూఢిల్లీః ఈరోజు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఒకే విడతలో పోలింగ్ జరుపుతున్నారు. ఉదయం 7 గంటలకు

Read more

తన రాజీనామా అంగీకారం రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన గంటా

రెండేళ్లుగా తన రాజీనామా లెటర్ పెండింగ్ లో ఉందన్న టిడిపి ఎమ్మెల్యే అమరావతిః టిడిపి పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన రాజీనామా విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని

Read more