ఈసీకి చంద్రబాబు వైరస్ – సజ్జల

ఏపీలో రాజకీయ పరిణామాలు, ఈసీ తీరుపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో కూటమి ఏర్పడ్డాక ఈసీ తీరు మారిందన్నారు..కూటమి చెప్పినట్లు

Read more

హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు చేయాలంటూ ఏపి ప్రభుత్వానికి ఈసీ ఆదేశం

అమరావతిః ఏపీలో ఎన్నికల వేళ జరిగిన హింసకు సంబంధించిన ప్రతి ఘటనపై ప్రత్యేక కేసు నమోదు చేయాలని, సిట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల

Read more

బీజేపీ ఎంపీ అర్వింద్‌పై కేసు నమోదు

నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అర్వింద్‌పై కేసు నమోదు అయింది. ప్రచారంలో భాగంగా అర్వింద్‌ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని జగిత్యాల అర్బన్‌, రూరల్‌ మండల ఎలక్షన్‌ ఎఫ్‌ఎస్‌టీ

Read more

ఏపీలో రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చిన ఈసీ

ఏపీలో ఎన్నికలకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఓ పక్క సభలు , సమావేశాలు జరుపుతూనే

Read more

ఏపీ నూతన డీజీపీ గా హరీశ్ కుమార్ గుప్తా నియామకం

అమరావతిః ఏపిలో నిన్నటివరకు డీజీపీగా వ్యవహరించిన కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేసిన నేపథ్యంలో, రాష్ట్ర నూతన పోలీస్ బాస్ గా హరీశ్ కుమార్ గుప్తా

Read more

డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఈసీ వేటు

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ సర్కార్ కు వరుస షాకులు ఇస్తుంది ఈసీ. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఈసీ వేటు వేస్తుంది. తాజాగా

Read more

రేవంత్‌రెడ్డిపై 8 ఫిర్యాదులు చేసాం..ఈసీ పట్టించుకోలే – కేటీఆర్

ప్రజాస్వామ్యంలో స్వతంత్ర సంస్థగా ఉన్న ఎన్నికల సంఘం అన్ని పార్టీలను ఒకే తీరుగా చూడాలని, అలాకాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని, సీఎం రేవంత్ ఫై 08 పిర్యాదులు చేసాం

Read more

మంత్రి కొండా సురేఖఫై ఈసీకి బిఆర్ఎస్ పిర్యాదు

ఎన్నికల ప్రచారంలో మంత్రి కొండా సురేఖ వివాదస్పద వ్యాఖ్యలు చేసారంటూ బిఆర్ఎస్ ఈసీకి పిర్యాదు చేసింది. కులాన్ని ప్రస్తావిస్తూ ఓట్లు అడిగారని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆమె

Read more

రెండురోజుల పాటు కేసీఆర్ ప్రచారం చేయొద్దంటూ ఈసీ ఆదేశం

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈసీ షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చెయ్యొదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు రాత్రి 8

Read more

జీవన్ రెడ్డి ఫై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

కాంగ్రెస్ మ్మెల్సీ, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న జీవన్ రెడ్డి ఫై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ మార్ఫింగ్

Read more

జనసేన కు శుభవార్త తెలిపిన ఈసీ

జనసేన పార్టీ కి గుడ్ న్యూస్ తెలిపింది ఈసీ. జనసేన పార్టీ కి గాజు గ్లాసును కామన్ గుర్తుగా కేటాయిస్తూ EC ఆదేశాలు జారీ చేసింది. దీంతో

Read more