వాలంటీర్లపై ఈసీ కొరడా

గ్రామ, వార్డు వాలంటీర్లను ఏ రూపంలోనూ ఎన్నికల విధుల్లో వినియోగించరాదని సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టం చేసిన

Read more

బాబు కు ‘ఈసీ’ నోటీసులు

పార్లమెంట్ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ నడుస్తుంది. దీంతో ప్రజా ప్రతినిదులు తమ ప్రచారంలో ఎలాంటి

Read more

ఈరోజు మధ్యాహ్నం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌

న్యూఢిల్లీ : యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికలు-2024, పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ నేడు విడుదల కానున్నది. శనివారం మధ్యాహ్నం 3

Read more

జనసేనకు గాజు గ్లాస్ గుర్తు ఖరారు చేసిన ఈసీ

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీకి తీపి కబురు తెలిపిన ఈసీ. జనసేన పార్టీ కి గాజు గ్లాసు గుర్తును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ

Read more

రైతుబంధుకు బ్రేక్..నిధుల విడుదలకు అనుమతి రద్దు చేసిన ఈసీ

మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలే కారణం! హైదరాబాద్‌ః తెలంగాణ ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. రైతుబంధు నిధుల విడుదలకు ఇప్పటికే ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది.

Read more

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు…ఓటేసిన లోక్‌సభ స్పీకర్‌

జైపూర్‌ః రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు

Read more

రాజస్థాన్‌లో కొనసాగుతున్న పోలింగ్‌.. 11 గంటలకు 24.74 పోలింగ్‌ శాతం

జైపూర్‌ః రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. రాష్ట్రంలోని పలువురు

Read more

డీజీపీ, ఈసీకి లేఖ రాసిన రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ః తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు తనకు తగిన భద్రత ఇవ్వాలని పేర్కొంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డీజీపీ అంజనీ కుమార్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల

Read more

తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్..కేంద్ర ఎన్నికల సంఘం

బార్లు కూడా తెరవొద్దని అధికారుల ఆదేశాలు హైదరాబాద్‌ః తెలంగాణలోని మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. వీటితోపాటు బార్లు

Read more

వైఎస్‌ఆర్‌సిపికి జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదు..రఘురామరాజు లేఖకు ఈసీఐ స్పందన

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరును వైఎస్‌ఆర్‌ పార్టీగా మార్చే ప్రతిపాదన లేదన్న పార్టీ న్యూఢిల్లీః వైఎస్‌ఆర్‌సిపికి జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదని ఎంపీ రఘురామకృష్ణరాజుకు

Read more

కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

ఏపీలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారన్న రఘురామ అమరావతిః నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఏపీలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని,

Read more