రాజస్థాన్ మాజీ సిఎం అశోక్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్, స్వైన్ ఫ్లూ

కరోనా బారిన పడినట్టు స్వయంగా వెల్లడించిన గెహ్లాట్ న్యూఢిల్లీః కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గిపోయినప్పటికీ… అక్కడక్కడ కేసులు బయటపడుతుండటం కలవరపాటుకు గురి చేస్తోంది. తాజాగా రాజస్థాన్

Read more

కరోనా మహమ్మారిపై కీలక ప్రటన చేసిన డబ్ల్యూహెచ్‌ఓ

న్యూయార్క్‌ః కరోనా మహమ్మారి 2019 డిసెంబర్ నెలలో చైనాలో విజృంభించిన కోవిడ్ ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడించింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రాణాలను కోల్పోయారు.

Read more

దేశం కొత్తగా 636 కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీః భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, నిన్నటితో పోలిస్తే నేడు కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన

Read more

దేశంలో కొత్తగా 692 కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీః దేశంలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే 700కు చేరువలో కొత్త కేసులు బయటపడ్డాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ

Read more

ఉస్మానియా ఆస్ప‌త్రిలో ఇద్ద‌రు మృతి.. క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ‌

హైదరాబాద్‌ః తెలంగాణలో కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో గత ఇరవై నాలుగు గంటల్లో 412 కరోనా కేసులు నమోదు కాగా… ముగ్గురు

Read more

దేశంలో కొత్తగా 116 కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీః దేశంలో రోజూ వందల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. అయితే, గత రెండు, మూడు రోజులతో పోలిస్తే నేడు కేసుల సంఖ్య కాస్త తగ్గింది. కేంద్ర వైద్య

Read more

దేశంలో కొత్తగా 628 కరోనా పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీః భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు కొద్దిగా పెరిగాయి. ఇక గడిచిన 24 గంటల్లో 628 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. ఈ

Read more

దేశంలో కొత్తగా 756 కరోనా కేసులు

న్యూఢిల్లీః దేశంలో కరోనా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో

Read more

తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు..

పిల్లలపై ప్రభావం..నగరంలో ఇద్దరు చిన్నారులకు కరోనా నిర్ధారణ హైదరాబాద్ః దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. పలు రాష్ట్రాల్లో కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి.

Read more

నేడు కరోనాపై సమీక్ష నిర్వహించనున్న సిఎం జగన్‌

అమరావతిః దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,997కి చేరుకుంది. గత 24 గంటల్లో ఏకంగా 328

Read more

దేశంలో కొత్తగా 358 కరోనా కేసులు

కేరళలో ముగ్గురి మృతి న్యూఢిల్లీః కరోనా మహమ్మారి దేశాన్ని మరోమారు కలవరపెడుతోంది. గత 24 గంటల్లో దేశంలో 358 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని దేశంలోని

Read more