కరోనా కేసులపై నేడు రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం న్యూఢిల్లీః కరోనా మహ్మమారి కేసులు మళ్లీ దేశంలో పెరుగుతున్నాయి. రోజువారీ కొత్త కేసుల సంఖ్య 1000కి పైగా నమోదవుతుండడంతో

Read more

కొవిడ్‌ పేషెంట్లకు చికిత్సలో యాంటీబయాటిక్స్‌ వాడొద్దుః కేంద్రం

కరోనా బారిన పడిన పెద్దలకు పలు మందులు వాడొద్దని సూచన న్యూఢిల్లీః కరోనా వైరస్‌ మహమ్మారి మళ్లీ కలవరపెడుతోంది. కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత

Read more

దేశంలో మళ్లీ పెరుగుతున్నకరోనా కేసులు

న్యూఢిల్లీః కరోనా వైరస్‌ కేసులు దేశంలో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 44,225

Read more

కరోనా వైరస్‌ వూహాన్‌ కుక్కల నుండి వచ్చిందే?: అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం

ప్రయోగశాలలో పుట్టింది కాదని నిర్ధారణకొచ్చిన శాస్త్రవేత్తలు న్యూయార్క్‌ః చైనాలోని వుహాన్‌లో చేపల మార్కెట్‌లో విక్రయించిన రాకూన్ జాతి కుక్కల జన్యుపదార్థంలో కొవిడ్ కారక సార్స్‌కోవ్-2ను వైరస్ ఆనవాళ్లు

Read more

మాస్క్ రూల్ ను ఎత్తేసిన హాంగ్‌ కాంగ్‌ ప్రభుత్వం

రేపటి నుంచి వీధుల్లో మాస్క్ లేకుండానే తిరగొచ్చన్న హాంగ్ కాంగ్ ప్రభుత్వం హాంగ్ కాంగ్ః కరోనా కేసులు గుర్తించిన కొత్తలో తీసుకొచ్చిన రూల్ ను ఈ రోజు

Read more

భారత్‌ బయోటెక్‌ కొవిడ్‌ నాసల్‌ వ్యాక్సిన్‌ విడుదల.. ధర ఎంతంటే..?

ఒక్కో డోసు ప్రభుత్వానికైతే రూ.325, ప్రైవేటు ఆసుపత్రులకైతే రూ.800కి సరఫరా న్యూఢిల్లీః తొలిసారిగా ముక్కు ద్వారా తీసుకునే (నాజల్) కరోనా వ్యాక్సిన్ మన దేశంలో అందుబాటులోకి వచ్చింది.

Read more

దేశంలో కొత్తగా 176 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 92,955 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 176 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read more

భారత్‌లో ప్రవేశించిన కరోనా కొత్త వేరియంట్‌.. గుజరాత్‌లో తొలి కేసు నమోదు

తాజాగా ఎక్స్ బీబీ 1.5 వేరియంట్ న్యూఢిల్లీః చైనా నుంచి మిగిలిన దేశాలకు వ్యాపించి అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి కొత్త రూపాలు ధరిస్తోంది. వేగంగా జన్యుమార్పులకు

Read more

రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవని, అప్రమత్తంగా ఉండాలిః కేంద్రం

కొత్త వేరియంట్స్ ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని అంచనా న్యూఢిల్లీః జనవరిలో భారతదేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవని,

Read more

కొత్త వేరియింట్ భయాందోళ..కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు

రెస్టారెంట్లు పబ్‌లు, థియేటర్లు, స్కూళ్లు, కాలేజీల్లో మాస్కు తప్పనిసరి బెంగళూరుః దేశంలో కరోనా కేసులు, కొత్త వేరియింట్ భయాందోళనల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ

Read more

చైనా ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు..నెగెటివ్ సర్టిఫికెట్ ఉండాల్సిందే

జనవరి 5 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి.. న్యూయార్క్‌ః చైనాలో మరోమారు కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనాలో రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతుండడంపై ప్రపంచ దేశాల్లో

Read more