ఇండియన్‌ ఆర్మీ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య..

జైపూర్‌: సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇండియన్‌ ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్‌ లో దీంతో ముందు జాగ్రత్త కోసం పొలాల్లో దానిని ల్యాండ్‌ చేశారు. అనంతరం అక్కడి

Read more

‘జై శ్రీరామ్’ నినాదాలు చేసిన చైనా సైనికులు

జై శ్రీరామ్ అని ఎలా ఉచ్ఛరించాలో చైనా సైనికులకు చెబుతున్న భారత సైనికులు న్యూఢిల్లీః 500 సంవత్సరాల అయోధ్య రామమందిర కల జనవరి 22, 2024న నెరవేరింది.

Read more

కశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు కొనసాగుతున్న ఎన్‌కౌంటర్

పక్కా ప్రణాళికతో కొండపైకి చేరిన ఉగ్రవాదులు శ్రీనగర్‌ః జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య మొదలైన ఎన్‌కౌంటర్ వరుసగా నాలుగో రోజూ కొనసాగుతోంది. ఓ కొండపైనున్న

Read more

పూంచ్ సెక్టార్ లో ఎన్ కౌంటర్..నలుగురు ఉగ్రవాదులు హతం

దక్షిణ కశ్మీర్ లో కొనసాగుతున్న దాడులు శ్రీనగర్‌ః జమ్మూకశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో నలుగురు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను భద్రతాబలగాలు కాల్చి చంపాయి. ఇండియన్ ఆర్మీకి

Read more

ఆర్మీ కాన్వాయ్‌పై దాడి..జవాన్లపై 36 రౌండ్ల కాల్పులు జరిపిన ఉగ్రవాదులు

రెండు గ్రూపులకు చెందిన ఏడుగురు ఉగ్రవాదుల దాడిహోంశాఖ, ఎన్ఏఐకు ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో వెల్లడి పూంచ్: జమ్మూ కశ్మీర్ లోని పూంచ్ ప్రాంతంలో ఉగ్రదాడి ఘటనలో ఐదుగురు

Read more

ఆర్మీ ట్రక్‌పై ఉగ్రదాడి.. జమ్ముకశ్మీర్‌లో హైఅలర్ట్ ప్రకటన

కదలికల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన శ్రీనగర్‌ః జమ్మూకశ్మీరులోని పూంచ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి ఘటనతో ఆ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. కేంద్ర

Read more

బఠిండాలో మళ్లీ కలవరం..బుల్లెట్‌ గాయంతో మరో జవాను మృతి

చండీగఢ్‌ః బుధవారం తెల్లవారుజామున పంజాబ్‌ లోని బఠిండా సైనిక స్థావరం లో కాల్పుల కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. కాగా,

Read more

కుప్పకూలిన ఆర్మీ హెలికాప్ట‌ర్‌.. ఇద్ద‌రు పైలట్లు మిస్సింగ్‌

గౌహ‌తి: భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని మండ‌లా ప్రాంతంలో కూలింది. దాంట్లో ఉన్న ఇద్ద‌రు సిబ్బంది క‌నిపించ‌కుండాపోయారు. లెఫ్టినెంట్ క‌ల్న‌ల్‌తో పాటు

Read more

మన సైనికులను రాహుల్ అగౌరవపరిచారుః బిజెపి ఫైర్

చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే భారత్ నిద్రపోతోందన్న రాహుల్ న్యూఢిల్లీః అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో భారత సైనికులను చైనా సైనికులు కొడుతున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన

Read more

భార‌తీయ ఆర్మీకి హైదరాబాద్‌ మిస్సైల్ కిట్స్ అందించ‌డం గ‌ర్వంగా ఉందిః కెటిఆర్‌

హైదరాబాద్‌ః హైదరాబాద్‌కు చెందిన క‌ళ్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్ట‌మ్స్‌(కేఆర్ఏఎస్) సంస్థ‌.. భార‌తీయ ర‌క్ష‌ణ ద‌ళాల‌కు మిస్సైళ్ల‌ను అంద‌చేస్తున్న‌ది. సుమారు వంద మిస్సైల్ కిట్స్‌ను ఇండియన్ ఆర్మీకి క‌ళ్యాణి

Read more

ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌ జిల్లాలోని నౌగామ్‌ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారనే

Read more