బ‌ల‌ప‌రీక్షలో నెగ్గిన హర్యానా సిఎం నాయబ్ సైనీ

న్యూఢిల్లీః హర్యానా అసెంబ్లీలో కొత్త ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తన బలం నిరూపించుకున్నారు. మూజువాణి ఓటుతో కొత్త ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్

Read more

హరియాణ కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ

న్యూఢిల్లీ: మనోహర్ లాల్ ఖట్టర్, ఆయన క్యాబినెట్ రాజీనామాతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. హరియాణ నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ఎంపికయ్యారు. ఖట్టర్ స్థానంలో

Read more

నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

న్యూఢిల్లీః పంజాబ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్‌లోని 30 చోట్ల జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఏక కాలంలో త‌నిఖీలు నిర్వ‌హిస్తోంది. ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాదుల‌తో లోక‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్ల‌కు సంబంధాల‌

Read more

ఢిల్లీ ఛలోకు తాత్కాలికంగా రెండు రోజలు విరామం

న్యూఢిల్లీః పంటలకు కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ సహా పలు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంతో నాలుగో విడత చర్చలు విఫలమైన వేళ, రైతులు పిలుపునిచ్చిన ఢిల్లీ

Read more

‘ఢిల్లీ ఛలో’..తీవ్ర ఉద్రిక్తత.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

న్యూఢిల్లీః తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. ‘ఛలో ఢిల్లీ’

Read more

ఈడీ దాడులు..మాజీ ఎమ్మెల్యే ఇంట్లో విదేశీ ఆయుధాలు, మద్యం.. రూ.5 కోట్లు సీజ్‌

న్యూఢిల్లీ: పంజాబ్‌, హర్యానాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో దాడులు నిర్వహిస్తున్నది. రెండు రాష్ట్రాల్లో 20కిపైగా ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హర్యానాలోని

Read more

భారత రెజ్లర్లను కలిసిన రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీః కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ రెజ్లింగ్‌ క్రీడాకారులతో బుధవారం భేటీ అయ్యారు. హర్యాణాలోని ఝజ్జర్‌ జిల్లాకు చెందిన వీరేందర్‌ అఖాడాలో ప్రాక్టీస్‌లో ఉన్న రెజ్లర్లను

Read more

క‌ల్తీ మ‌ద్యం తాగి 19 మంది మృతి

చండీఘ‌డ్‌: హ‌ర్యానాలో క‌ల్తీ మ‌ద్యం తాగి 19 మంది మృతిచెందారు. య‌మునాన‌గ‌ర్‌, అంబాలా జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఈ మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. దీంతో స్థానిక

Read more

మారువేషంలో ప్రజల మధ్యకు వెళ్లిన సిఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌

చండీగఢ్: హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఎలాంటి భద్రతా లేకుండా మారువేషంలో జనం మధ్యలోకి వెళ్లారు. ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్‌ ధరించి కాసేపు

Read more

ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు యువకుల దుర్మరణం..!

న్యూఢిల్లీః హర్యానా భివానీలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సెర్లా శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువకులు దుర్మరణం చెందారు. యువకులు ప్రయాణిస్తున్న కారు

Read more

నుహ్‌ అల్లర్ల కేసు..కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అరెస్ట్‌

న్యూఢిల్లీః హ‌ర్యానా లోని నుహ్‌ జిల్లాలో చెలరేగిన హింసాకాండ కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మమ్మన్‌ ఖాన్‌ ను పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. జులై 31న హిందూ

Read more