ఈ ప్రభుత్వం రైతాంగాన్ని సర్వ నాశనం చేసింది

ఏపి టిడిపి నేత బోండా ఉమ అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి ప్రభుత్వ తీరే కారణమని టిడిపి నేత బోండా ఉమ ఆరోపించారు. కరోనా కిట్ల

Read more

ఇచ్చిన హమీని జగన్‌ నిలబెట్టుకున్నారు

వైయస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే రోజా అమరావతి: ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విధ్యాసంవత్సరం నుండి విధ్యార్ధులకు ఫీజు రియింబర్స్‌ మెంట్‌ ఇస్తున్నట్లు ప్రకటించిరది. ఇందుకు

Read more

ఏపిలో కరోనా విజృంభణ

ప్రతిరోజు 80 కొత్త కేసుల నమోదు అమరావతి: ఏపిలో కరోనా తీవ్రత మరింత పెరిగింది. రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతూన్నాయి. నిన్నటి నుంచి జరిపిన కరోనా

Read more

సిఎం జగన్‌ చిత్తశుద్ధి నిరూపించుకోండి

ఏపి టిడిపి మాజి ఎమ్మెల్యే అనిత అమరావతి: ఏపి ముఖ్యమత్రిపై టిడిపి మాజి ఎమ్మెల్యే అనిత విమర్శలు గుప్పించారు. సున్నావడ్డీ పథకం ద్వారా మహిళల నోట్లో సున్నం

Read more

ఆలయాల్లో అర్చకులకు ఆర్ధికసాయం అందిస్తున్నాం

ఏపి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ధిక లోటు ఉన్నప్పటికి కూడా రాష్ట్రంలో ప్రతి పథకాన్ని కొనసాగిస్తున్నామని ఏపి రాష్ట్ర దేవాదాయ శాఖ

Read more

స్థానిక ఎన్నికల ప్రక్రియను రద్దు చేయండి

ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా అమరావతి: ఏపిలో వైయస్‌ఆర్‌సిపి తీరుపై రాష్ట్ర గవర్నర్‌ బిశ్వ భూషన్‌ హరించందన్‌కు ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ లేఖ

Read more

ముఖ్యమంత్రికి కర్నూలుకు వెళ్లే ధైర్యం ఉందా?

టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు అమరావతి: అత్యధిక కరోనా కేసులు నమోదు అయిన కర్నూలు జిల్లాకు వెళ్లే ధైర్యం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌కు ఉందా అంటు టిడిపి

Read more

బయటకు వచ్చారో… ఇక క్వారంటైన్‌కే

గుంటురు జిల్లాలో కఠిన నిబంధనలు గుంటూరు: జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. హట్‌స్పాట్‌లు ఉన్న ప్రాంతాలలో ప్రజలు

Read more

ఏపిలో పలుచోట్ల భారీ వర్షం

వాతావరణ శాఖ హెచ్చరిక అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో ఈదురు గాలుల కారణంగా సెల్‌ టవర్‌ నేలకొరిగింది.

Read more

దివిసీమ అనుభవాలను పరిగణలోకి తీసుకోవాలి

టిడిపి నేత వర్ల రామయ్య అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అదేవిధంగా మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుంది. అయితే మృతుల అంత్యక్రియల విషయంలో

Read more

ఏపిలో తీవ్రరూపం దాల్చిన కరోనా

ఒక్కరోజులో 81 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపిలో కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాల్చింది. గడచిన 24 గంటలలో కొత్తగా 81 కరోనా కేసులు నమోదు

Read more