ఎన్టీఆర్‌ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉండిపోతారు: ఏపీ గవర్నర్‌

అమరావతి : నేడు దివంగత నేత ,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ జయంతి. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ నివాళి అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా

Read more

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం

ప్రభుత్వం ఆర్డినెన్స్ ఉత్తర్వులు Amaravati: మూడవ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆర్డినెన్స్ జారీ చేశారు. 2021-22 తొలి మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్

Read more

నేడు ఏపి గవర్నర్‌తో చంద్రబాబు భేటి

రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను వివరించనున్న చంద్రబాబు అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఏపి గవర్నర్‌ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ కానున్నారు.

Read more

ఇచ్చిన 129 హామీల్లో 77 హామీలు నెరవేర్చాం

ఏపి ఉభయసభల్లో గవర్నర్ ప్రసంగం అమరావతి: ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తన

Read more

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్  ప్రసంగం అమరావతి: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం సంప్రదాయం.

Read more

స్థానిక ఎన్నికల ప్రక్రియను రద్దు చేయండి

ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా అమరావతి: ఏపిలో వైయస్‌ఆర్‌సిపి తీరుపై రాష్ట్ర గవర్నర్‌ బిశ్వ భూషన్‌ హరించందన్‌కు ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ లేఖ

Read more

ఏపి గవర్నర్‌కు కరోనా పరీక్షలు

ఏపి రాజ్‌ భవన్‌లో నలుగురు ఉద్యోగులకు కరోనా అమరావతి: ఏపిలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు రోజురోజు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపి రాజ్ భవన్ లో పనిచేస్తున్న

Read more

రంజాన్‌ ప్రార్ధనలు ఇంట్లోనే చేసుకోండి

ఏపి గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముస్లీం సోదరులు అందరు తమ ప్రార్దనలను ఇంట్లోనే చేసులకోవాలని ఏపి రాష్ట్ర

Read more

మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి

కరోనాపై గవర్నర్‌ ఉన్నతస్థాయి సమావేశం Amravati: కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. కరోనాపై గవర్నర్‌ ఉన్నతస్థాయి సమావేశం

Read more

ఏపి గవర్నర్‌ను కలవనున్న చంద్రబాబు

వైఎస్‌ఆర్‌సిపి దౌర్జన్యాలపై ఫిర్యాదు చేయనున్న చంద్రబాబు అమరావతి: టిడిపి అధినేత ఏపి గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ను కాసేపట్లో కలవనున్నారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి నేతలు

Read more

ఏపిలో ఓటర్లుగా గవర్నర్‌ దంపతులు నమోదు

అమరావతి: ఏపిలో గవర్నర్‌ దంపతులను ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఏపి గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌, ఆయన భార్య సుప్రవ హరిచందన్‌లు ఆంధ్రప్రదేశ్‌ లో ఓటర్లుగా నమోదైయ్యారు.

Read more