ఏపిలో మరో 67 కరోనా పాజిటివ్‌ కేసులు

1,650 కి చేరిన కరోనా భాధితుల సంఖ్య అమరావతి: ఏపిలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటలలో జరిపిన పరీక్షలలో మరో 67 మందికి కొవిడ్‌-19

Read more

జగన్‌ ముందస్తు ప్రణాళిక వేసుకోలేదు

మద్యం షాపుల ముందు భారీగా జనం: చంద్రబాబు అమరావతి: ఏపిలో నేటినుంచి మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీంతో మద్యం ప్రియులు ఒక్క సారిగా మందు షాపుల ముందు

Read more

ఏపిలో వలసకూలీల ఆందోళనలు

తమ సొంత రాష్ట్రాలకు పంపించాలంటూ డిమాండ్‌ పశ్చిమగోదావరి: ఏపిలో లాక్‌డౌన్‌ సడలింపు నిబంధనలు నేటినుంచి అమలులోకి రావడంతో పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున కూలీలు రోడ్లమీదకు వచ్చారు.

Read more

కర్నూలు జిల్లాలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

నగరపాలక సంస్థలో ఎనమిది మంది ఉద్యోగులకు కరోనా నిర్ధారణ కర్నూలు: జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు వారికి వైద్యం చేసే

Read more

కార్మికులను కొనసాగించడంపై హర్షం వ్యక్తం చేసిన పవన్‌

ప్రభుత్వానికి, టిటిడికి పవన్‌ కృతజ్ఞతలు అమరావతి: ఇటీవల టిటిడిలో 1,400 మంది ఔట్‌సోర్సింగ్‌ కార్మికులపై వేటుపడిందటు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు . వారిని ఆదుకోవాలని

Read more

కరోనా నివారణ చర్యలపై జగన్‌ సమీక్షా సమావేశం

ఎక్కడివారు అక్కడే ఉండండి: జగన్‌ అమరావతి: ఏపిలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న నేపథ్యంలో కరోనా నివారణ చర్యలపై సిఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.

Read more

క్వారంటైన్ కేంద్రాలను పెంచండి ; జగన్

కరోనా నివారణ చర్యలపై సమీక్షా సమావేశం అమరావతి; ఏపీలో లాక్ డౌన్ సడలింపులు జరిపితే ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు ఎక్కువగా వస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్

Read more

కరోనా కిట్ల కొనుగోలు అవినీతిని నిరూపించాలి

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అమరావతి; గతంలో ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించించారు.

Read more

ఏపీలో కొత్తగా మరో 60 కరోనా కేసులు

1,463 కు చేరిన కరోనా బాధితుల సంఖ్య అమరావతి; ఏపీ లో కరోనా ఉదృతి మరింతగా పెరిగింది. గత 24 గంటలలో జరిపిన పరీక్షలలో కొత్తగా మరో

Read more

గుజరాత్ నుంచి ఏపీకి మత్స్యకారుల తరలింపు

తొలివిడతలో ఏపీ కి చేరిన 887 మంది అమరావతి; లాక్ డౌన్ కారణంగా గుజరాత్ లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులు ఎట్టకేలకు సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. గత

Read more

ఏపీ లో మే నెల పెన్షన్ పంపిణీ ప్రారంభం

మూడు గంటలలో 38.53 లక్షల మందికి పెన్షన్ అందచేసిన వాలంటీర్లు అమరావతి; ఆంద్రప్రదేశ్ లో మే నెలకు సంబందించిన వైయస్ఆర్ సిపి పెన్షన్ కానుకను ఈ ఉదయం

Read more