తమిళనాడులోని ఆలయాల్లో సెల్‌ఫోన్లను నిషేధించాలి: మద్రాస్ హైకోర్టు

మొబైల్ ఫోన్ల కారణంగా ఆలయ భద్రతకు, విలువైన వస్తువులకు ప్రమాదం పొంచి వుందని ఆందోళన చెన్నైః తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తులు సెల్‌ఫోన్లు ఉపయోగించకుండా నిషేధం

Read more

కర్ణాటకలోని ఆలయాల్లో మోతెక్కిన లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా

మైసూరు, మాండ్య, బెల్గావి జిల్లా ఆలయాల్లో అమలు బెంగళూరు: మసీదుల్లో అజాన్ ను లౌడ్ స్పీకర్ల నుంచి పెద్దగా వినిపించడాన్ని వ్యతిరేకిస్తూ.. కర్ణాటక రాష్ట్రంలో కొన్ని ఆలయాలు

Read more

మసీదులు, దేవాలయాలకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ

సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడే సౌండ్ ఉండాలన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలుఆదేశాలను పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బెంగళూరు: మసీదులు, దేవాలయాలు వినియోగించే లౌడ్ స్పీకర్లపై కర్ణాటక, మహారాష్ట్ర

Read more

కీలక నిర్ణయం తీసుకున్నటీటీడీ

దేశ వ్యాప్తంగా 500 ఆలయాలను నిర్మించాలని నిర్ణయించిన టీటీడీ తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలయ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 500 శ్రీవారి ఆలయాలను

Read more

ఆలయాలను సందర్శిస్తా : చినజీయర్ స్వామి

రామతీర్థం ఆలయ నిర్మాణానికి ఆగమశాస్త్ర సూచనలు Vijayanagarm: రాష్ట్రంలో ఆలయాలను ఈ నెల 17 వ తేదీ నుంచి సందర్శిస్తానని  చినజీయర్ స్వామి తెలిపారు. రాష్ట్రంలో విగ్రహల

Read more

ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన

కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద భూమిపూజ Amaravati: గత ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భూమిపూజ  నిర్వహించారు. దక్షిణముఖ

Read more

ఒక్కో మతం పట్ల ఒక్కోలా వ్యవహరించడం సరికాదు

ఏపిలో ఉన్నది క్రైస్తవుల ప్రభుత్వమే.. హిందువుల అనుకూల ప్రభుత్వం కాదు..కమలానంద భారతి అమరావతి: ఏపిలోని హిందూ దేవాలయాలపై దాడులపై కమలానంద భారతి స్పందింస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more

ఆలయాల్లో ‘ముక్కోటి’ రద్దీ

తెల్లవారుజామునుంచి నుంచి స్వామివార్ల ఉత్తర ద్వార దర్శనం Hyderabad: ముక్కోటి ఏకాదశి సందర్భంగా  తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తుల తాకిడి

Read more

జగన్‌ హయాంలో ఏపిలోని అన్ని దేవాలయాల అభివృద్ధి

విజయవాడ: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈరోజు ఉదయం ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనుల శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకొని మల్లేశ్వర

Read more

కేరళలో మళ్లీ అన్ని దేవాలయాలు బంద్‌ !

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కేరళ దేవస్థానం బోర్డు నిర్ణయం తిరువనంతపరం: కేరళలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈరోజు నుండి జూన్ 30

Read more

తెరచుకోనున్న ఆలయాలు.. తీర్థ ప్రసాదాల్లేవ్‌

కొత్త విధి విధానాలు విడుదల చేసిన కేంద్రం న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలల విరామం తర్వాత సోమవారం నుంచి పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు

Read more