నేడు ఉన్నతాధికారులతో ఏపి సిఎం కీలక సమావేశాలు

అమరావతి: ఏపి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి నేడు అధికారులతో సాయంత్రం వరకు సమీక్షా సమావేశాలు జరపనున్నారు. ఏపిలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై సమీక్షా సమావేశం, పంచాయితీ

Read more

మత్స్యకార భరోసా ఇస్తున్నందుకు ధన్యవాదాలు

సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అమరావతి: ఏపిలో మత్స్యకార భరోసా పథకం కింద మత్స్యకార కుటుంబాలకు రూ.10వేలు ఆర్ధిక సాయం ఇస్తుండడంపై రాష్ట్ర సిపిఐ ప్రధాన

Read more

కరోనా నివారణ చర్యలపై జగన్‌ సమీక్షా సమావేశం

ఎక్కడివారు అక్కడే ఉండండి: జగన్‌ అమరావతి: ఏపిలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న నేపథ్యంలో కరోనా నివారణ చర్యలపై సిఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.

Read more

క్వారంటైన్ కేంద్రాలను పెంచండి ; జగన్

కరోనా నివారణ చర్యలపై సమీక్షా సమావేశం అమరావతి; ఏపీలో లాక్ డౌన్ సడలింపులు జరిపితే ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు ఎక్కువగా వస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్

Read more

ఇచ్చిన హమీని జగన్‌ నిలబెట్టుకున్నారు

వైయస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే రోజా అమరావతి: ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విధ్యాసంవత్సరం నుండి విధ్యార్ధులకు ఫీజు రియింబర్స్‌ మెంట్‌ ఇస్తున్నట్లు ప్రకటించిరది. ఇందుకు

Read more

ముఖ్యమంత్రికి కర్నూలుకు వెళ్లే ధైర్యం ఉందా?

టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు అమరావతి: అత్యధిక కరోనా కేసులు నమోదు అయిన కర్నూలు జిల్లాకు వెళ్లే ధైర్యం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌కు ఉందా అంటు టిడిపి

Read more

దివిసీమ అనుభవాలను పరిగణలోకి తీసుకోవాలి

టిడిపి నేత వర్ల రామయ్య అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అదేవిధంగా మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుంది. అయితే మృతుల అంత్యక్రియల విషయంలో

Read more

నిర్మలా సీతారామన్‌కు ఏపి సిఎం ఫోన్‌

మత్సకారులను ఆదుకునేందుకు సాయపడాలని విజ్ఞప్తి అమరావతి: లాక్‌డౌన్‌ కారణంగా ఏపి కి చెందిన వేల మంది మత్స్యకారులు గుజరాత్‌లో చిక్కుకున్నారు, వీరిలో అధికంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన

Read more

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి

ఏపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు అమరావతి: లాక్‌డౌన్‌ విధించినప్పటికి రాష్ట్రంలో సారా ఏరులై పారుతోందన్న స్పికర్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఏపి

Read more

చేనేత కార్మికులను ఆదుకోవాలి

ట్విట్టర్‌ వేదికగా విజ్ఞప్తి చేసిన నారాలోకేష్‌ అమరావతి: లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందిపడుతున్న చేనేత కార్మికులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని టిడిపి జాతీయ ప్రధాన

Read more

అదే ప్రాజెక్ట్‌కు పేరు మార్చి మళ్లీ అనుమతులు

ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రిపై నారాలోకేష్‌ విమర్శలు అమరావతి: దేశంలో కలగా మిగిలిపోయిన నదుల అనుసంధానం నిజం చేసి చూపించారు చంద్రబాబు. పట్టిసీమ ద్వారా గోదావరి – కృష్ణా

Read more