కొవిడ్‌ పేషెంట్లకు చికిత్సలో యాంటీబయాటిక్స్‌ వాడొద్దుః కేంద్రం

కరోనా బారిన పడిన పెద్దలకు పలు మందులు వాడొద్దని సూచన న్యూఢిల్లీః కరోనా వైరస్‌ మహమ్మారి మళ్లీ కలవరపెడుతోంది. కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత

Read more

దేశంలో మళ్లీ పెరుగుతున్నకరోనా కేసులు

న్యూఢిల్లీః కరోనా వైరస్‌ కేసులు దేశంలో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 44,225

Read more

కరోనా వైరస్‌ వూహాన్‌ కుక్కల నుండి వచ్చిందే?: అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం

ప్రయోగశాలలో పుట్టింది కాదని నిర్ధారణకొచ్చిన శాస్త్రవేత్తలు న్యూయార్క్‌ః చైనాలోని వుహాన్‌లో చేపల మార్కెట్‌లో విక్రయించిన రాకూన్ జాతి కుక్కల జన్యుపదార్థంలో కొవిడ్ కారక సార్స్‌కోవ్-2ను వైరస్ ఆనవాళ్లు

Read more

కరోనా ఆనవాళ్ల గురించి తెలిసింది చెప్పండి: డబ్ల్యూహెచ్ వో

డబ్ల్యూహెచ్ వో, శాస్త్రవేత్తలతో పంచుకోవడం ఎంతో అవసరమని ప్రకటన జెనీవాః కరోనా మహమ్మారి ఈ వైరస్‌ ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. ఇది మొదట చైనాలోనే పుట్టిందనే

Read more

ఆరు దేశాలపై కొవిడ్ నిబంధనలను ఎత్తేసిన కేంద్రం

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండడమే కారణం న్యూఢిల్లీః విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇప్పటి వరకు ఉన్న కొవిడ్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నేటితో ఉపసంహరించుకుంది.

Read more

దేశంలో కొత్తగా 176 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 92,955 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 176 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read more

భారత్‌లో ప్రవేశించిన కరోనా కొత్త వేరియంట్‌.. గుజరాత్‌లో తొలి కేసు నమోదు

తాజాగా ఎక్స్ బీబీ 1.5 వేరియంట్ న్యూఢిల్లీః చైనా నుంచి మిగిలిన దేశాలకు వ్యాపించి అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి కొత్త రూపాలు ధరిస్తోంది. వేగంగా జన్యుమార్పులకు

Read more

కరోనా కట్టడికి చైనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలిః డబ్ల్యూహెచ్ వో

వైరస్ బాధితులు, ఆస్పత్రుల పాలైన వారి వివరాలు ఇవ్వాలన్న డబ్ల్యూహెచ్ వో చీఫ్ జెనీవాః కరోనా విషయంలో వాస్తవాలను వెల్లడించాలంటూ చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్

Read more

ఆ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్రం తాజా మార్గదర్శకాలు

భారత్ కు బయల్దేరడానికి 72 గంటల ముందుగా ఆర్టీపీసీఆర్ నివేదికతో రావాలంటూ మార్గదర్శకాలు న్యూఢిల్లీః విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తాజా మార్గదర్శకాలు

Read more

రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవని, అప్రమత్తంగా ఉండాలిః కేంద్రం

కొత్త వేరియంట్స్ ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని అంచనా న్యూఢిల్లీః జనవరిలో భారతదేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవని,

Read more

కొత్త వేరియింట్ భయాందోళ..కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు

రెస్టారెంట్లు పబ్‌లు, థియేటర్లు, స్కూళ్లు, కాలేజీల్లో మాస్కు తప్పనిసరి బెంగళూరుః దేశంలో కరోనా కేసులు, కొత్త వేరియింట్ భయాందోళనల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ

Read more