పలు పరీక్షల తేదీలను ప్రకటించిన ఏపి ప్రభుత్వం

అమరావతి: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా పలు పరీక్షలను నిలిపివేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తున్న ప్రభుత్వం నిలిచిపోయిన పరీక్షలను నిర్వహించాలని భావిస్తుంది ఈ నేపథ్యంలో భాగంగా పలు

Read more

స్థానిక ఎన్నికలు మరోసారి వాయిదా!

అమరావతి: ఏపిలో స్థానిక ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. గతంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో అప్పటి ఎన్నికల కమీషనర్‌ రమేష్‌ కుమార్‌ స్థానిక ఎన్నికలను ఆరు వారాల

Read more

లాక్‌డౌన్‌ సమయంలో దేవాలయాలు ఎందుకు తెరిచారు?

టిడిపి నేత భూమా అఖిలప్రియా కర్నూలు: వైయస్‌ఆర్‌సిపి నేతలపై టిడిపి మహిళా నేత భూమా అఖిలప్రియా మరోసారి మండిపడ్డారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే,

Read more

నరసారావుపేటలో ప్రత్యేక కార్యాచరణ

15 రోజల తర్వాత కొత్త కేసులు ఉండకూడదనే లక్ష్యంతో చర్యలు గుంటూరు: ఏపిలో కరోనా కేసులు అధికంగా ఉన్న జిల్లాల్లో గుంటూరు ఒకటి. ఈ జిల్లాలో ఇప్పటి

Read more

సిఎం జగన్‌కు కన్నా లేఖ

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని సూచన అమరావతి: ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి లేఖ రాశారు. ఇందులో లాక్‌డౌన్‌ కారణంగా

Read more

మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సిఎం

మత్స్యకారుల అకౌంట్లలో రూ. 10 వేల చొప్పున జమ అమరావతి: ఏపిలో మత్స్యకార భరోసా పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు

Read more

పంట అమ్మకానికి నిబంధనలు అడ్డొస్తున్నాయా?

టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అమరావతి: ఏపి సర్కారుపై టిడిపి అధనేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపిలో మద్యం అమ్మకాలకు అడ్డురాని నిబంధనలు పంట అమ్మకానికి

Read more

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు

ఏపి టిడిపి నేత కళా వెంకట్రావు అమరావతి: వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై ఏపి టిడిపి నేత కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్‌లను

Read more

ఏపిలో మరో 60 కరోనా కేసులు

1,777కు చేరిన భాధితుల సంఖ్య అమరావతి: ఏపిలో కరోనా వ్యాప్తి రోజురోజుకు మరింతగా పెరుగుతుంది. గత నాలుగు రోజులుగా వరుసగా 60కిపైగా కేసులునమోదు అవుతూ వస్తున్నాయి. నేడు

Read more

మత్స్యకార భరోసా ఇస్తున్నందుకు ధన్యవాదాలు

సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అమరావతి: ఏపిలో మత్స్యకార భరోసా పథకం కింద మత్స్యకార కుటుంబాలకు రూ.10వేలు ఆర్ధిక సాయం ఇస్తుండడంపై రాష్ట్ర సిపిఐ ప్రధాన

Read more

రాజమహేంద్రవరంలో వలస కూలీల ఆందోళన

రైళ్లలో తమ సొంత రాష్ట్రాలకు పంపాలని డిమాండ్‌ రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు పనుల కోసం బీహర్‌ చత్తీష్‌ఘడ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలనుంచి సుమారు 400 మంది వలస కూలీలు

Read more