ఓటేసిన కేంద్రమంత్రి జైశంకర్‌..ఎన్నికల సంఘం నుండి సర్టిఫికెట్‌

న్యూఢిల్లీః ఈరోజు దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆరో దశ పోలింగ్ కొనసాగుతోంది. దేశ రాజధానిలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తన

Read more

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఓటు తొలగింపు

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ఆయనతో పాటు, ఆయన భార్య కవితల ఓట్లను తొలగించడమే దీనికి కారణం. సోమవారం ఏపీలో

Read more

ఎన్నికల్లో ఓటర్లందరూ భాగం కావాలి – మోడీ

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు నాలుగో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ విడతలో 10రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగుతోంది. నాలుగో దశలో ప్రధాన

Read more

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ

అహ్మదాబాద్‌: లోక్‌సభ ఎన్నికల మూడో విడుత పోలింగ్‌ సందర్భంగా గాంధీనగర్‌ లోక్‌సభ పరిధిలోని అహ్మదాబాద్‌లో ఉన్న నిషాన్‌ హైస్కూల్‌లో ప్రధాని మోడీ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ

Read more

ఓటు హక్కుపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి ఒకరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు మెగాస్టార్ చిరంజీవి. ‘మన దేశ 18వ లోక్

Read more

తెలంగాణ పోలింగ్ నేపథ్యంలో వర్మ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. ఈ క్రమంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ ఎన్నికలు మన భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని…

Read more

అక్కడి ఓటును రద్దు చేసుకుని ఇక్కడే తీసుకోండి: కార్మికులకు హరీశ్ రావు సూచన

రెండు రాష్ట్రాలకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందని వెల్లడి హైదరాబాద్‌ః సంగారెడ్డిలో జరిగిన మేస్త్రీ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు

Read more

హైదరాబాద్ ఓటర్ల జాబితాలో 2.79 లక్షల ఓట్ల తొలగింపు

ముసాయుదా జాబితా విడుదల చేసిన అధికారులు హైదరాబాద్ః హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. నకిలీ

Read more

విజయవాడలో రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్న పవన్

రేపు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అమరావతి: రేపు ఏపీ వ్యాప్తంగా పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత

Read more

ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైంది..తలసాని

ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి హైదరాబాద్‌: రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం సనత్ నగర్

Read more