21వ తేదీన డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీః మంత్రి తలసాని

హైదరాబాద్‌ః ఈ నెల 21వ తేదీన డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటన చేశారు. హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో

Read more

వివాదంలో చిక్కుకున్న మంత్రి తలసాని

వివాదాలకు దూరంగా ఉండే బిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..తాజాగా వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచారు. హైదరాబాద్‌లో ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ చౌరస్తా వరకు నిర్మించిన

Read more

భారీ వర్షాలు..హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన మంత్రి తలసాని

ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూస్తున్నామని వెల్లడి హైదరాబాద్‌ః భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లో వారం పాటు అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని

Read more

ఓల్డ్‌ సిటీ బోనాలపై అధికారులతో మంత్రి తలసాని సమీక్ష

హైదరాబాద్‌: మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జూలై 16న హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో జరుగనున్న బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సాలార్‌జంగ్‌ మ్యూజియంలో అధికారులు, స్థానిక ప్రజాప్రనిథులతోసమీక్ష

Read more

వైభవంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు..పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

హైదరాబాద్‌ః తెలంగాణలో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాలలో పోతురాజులు, భాజా భజంత్రీలు, శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా

Read more

చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి: మంత్రి తలసాని

జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ.. హైదరాబాద్‌ః చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ . జూన్ 9వ

Read more

జూన్ 5 నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ: మంత్రి త‌ల‌సాని

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం వ‌చ్చే నెల 5వ తేదీ నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నున్న‌ట్లు రాష్ట్ర పశుసంవ‌ర్ధ‌క శాఖ మంత్రి త‌ల‌సాని

Read more

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తాం – మంత్రి తలసాని

బేగంపేట లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అభివృద్దికి ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,

Read more

వైకుంఠ ఏకాదశి..రంగనాథ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన తలసాని

హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి ఉత్సవాలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు హైదరాబాద్‌లోని జియాగూడా రంగనాథ స్వామి ఆలయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Read more

అధికారిక లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు: మంత్రి తలసాని

హైదరాబాద్‌ః నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ తెలిపారు. కైకాల సత్యనారాయణ

Read more

బన్సీలాల్‌పేట మెట్ల బావిని తిరిగి ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌ః దాదాపు 300 ఏండ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేటలోని పురాతన మెట్ల బావిని మంత్రి కెటిఆర్ ఈ నెల 5న తిరిగి ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన

Read more