వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సస్పెండ్

వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్దారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వైసీపీ ప్రకటించింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా

Read more

రాష్ట్ర మంత్రివర్గంలోకి నారా లోకేష్

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయ డంఖా మోగించిన సంగతి తెలిసిందే. 164 అసెంబ్లీ , 21 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నెల

Read more

సలహాదారు పదవికి రాజీనామా చేసిన సజ్జల

ఎన్నికల ఫలితాలు ఆలా వచ్చాయో లేదో రెండో రోజు ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. సజ్జలతో పాటు మరో 20 మందికి పైగా

Read more

నెల్లూరులో టీడీపీ క్లీన్ స్వీప్

రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సునామీ సృష్టించింది. 165కి స్థానాలతో ప్రభంజనం సృష్టించింది. 09 జిల్లాలో అసలు వైసీపీ ఖాతా కూడా తెరవేలేదంటే ప్రజలు కూటమికి ప్రజలు ఏ

Read more

పవన్ ను ఎత్తుకొని హత్తుకున్న అల్లుడు సాయి ధరమ్

అసెంబ్లీ ఎన్నికల్లో 100శాతం స్ట్రైక్ రేట్తో జనసేన 21కి 21 స్థానాలు గెలుపొందడంతో అభినందనలు తెలిపేందుకు హీరో సాయి ధరమ్ తేజ్ జనసేనాని పవన్ ఇంటికి చేరుకున్నారు.

Read more

ఏపీలో కూటమి భారీ విజయం..ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీ

దేశ వ్యాప్తంగా ఆసక్తి గా ఎదురుచూసిన ఏపీ ఫలితాలు వచ్చేసాయి. కూటమి ఎవరు ఊహించని స్థాయి లో భారీ విజయం అందుకొంది. 165కి స్థానాలతో ప్రభంజనం సృష్టించింది.

Read more

Exit Polls 2024 : ఏపీలో కూటమిదే విజయం

దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబదించిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడవుతున్నాయి. లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. సాయంత్రం

Read more

ప్రజలందరి దీవెనలతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం – జగన్

ఏపీలో ఎన్నికల ఫలితాల సమయం దగ్గర పడుతుండడంతో నేతల్లో , ప్రజల్లో ఆసక్తి , టెన్షన్ మరింత పెరుగుతుంది. గెలుపు ఫై ఎవరికీ వారు ధీమా వ్యక్తం

Read more

ఈసారి ఏపీలో పోలింగ్ కౌంటింగ్ ఆలస్యమే..!

మే 13 న ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. జూన్ 04 న వీటి ఫలితాలను వెల్లడి కాబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని

Read more

జగన్ గెలుపు ధీమా ఫై సెటైర్లు

ఏపీలో రీసెంట్ గా ఎన్నికలు తంతు ముగిసిన సంగతి తెలిసిందే. జూన్ 4 న ఈ ఫలితాలు వెల్లడికాబోతున్నాయి. ప్రస్తుతం రెండు నెలలుగా రెస్ట్ లేకుండా ప్రచారం

Read more

హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు చేయాలంటూ ఏపి ప్రభుత్వానికి ఈసీ ఆదేశం

అమరావతిః ఏపీలో ఎన్నికల వేళ జరిగిన హింసకు సంబంధించిన ప్రతి ఘటనపై ప్రత్యేక కేసు నమోదు చేయాలని, సిట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల

Read more