ప్రతి టేబుల్ వద్ద ఒక ఏజెంట్ – ముకేశ్ కుమార్ మీనా

ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజెంట్ను నియమించుకునే అవకాశం అభ్యర్థికి కల్పించాలని కలెక్టర్లకు ముకేశ్ కుమార్ మీనా సూచించారు. RO టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడే

Read more

ఏపిలో కౌంటింగ్‌ రోజున డ్రైడే అమలు: సీఈవో ముకేశ్‌

అమరావతిః సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో లెక్కింపు సందర్భంగా పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర

Read more

మోడీ తాను దేవదూతనని చెప్పుకుంటున్నారుః రాహుల్ గాంధీ

న్యూఢిల్లీః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ కు వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడుతూ..ఈసారి ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయని తెలిపారు.

Read more

స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద 144 సెక్షన్‌ అమలు..

తెలుగు రాష్ట్రాల్లో సోమవారం సార్వత్రిక ఎన్నికల పర్వం ముగిసింది. తెలంగాణ లో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగగా..ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ

Read more

ఎన్నికల్లో ఓటర్లందరూ భాగం కావాలి – మోడీ

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు నాలుగో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ విడతలో 10రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగుతోంది. నాలుగో దశలో ప్రధాన

Read more

మహబూబ్‌నగర్‌లో భారీగా పట్టుబడ్డ మద్యం

ఎన్నికల వేళ మహబూబ్‌నగర్‌లో భారీగా మద్యం పట్టుబడింది. వీటి విలువ దాదాపు రూ. 2 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తుంది. ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రవాహాన్ని అడ్డుకోవడానికి

Read more

జగన్, చంద్రబాబు చివరి ప్రచారం ఎక్కడంటే..!!

ఏపీలో ఈరోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి శుభం కార్డు పడనుంది. దాదాపుగా రెండునెలలుగా ప్రచార పర్వం హోరాహోరీగా సాగుతూ వచ్చింది. మరో 48 గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.

Read more

ఒకే పేరున్నంత మాత్రాన పోటీ చేయొద్దనలేంః సుప్రీంకోర్టు

న్యూఢిల్లీః పేరున్న అభ్యర్థులు ఒకే నియోజకవర్గంలో పోటీపడడంపై నిషేధం విధించాలంటూ దాఖలైన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఒకే పేరున్నంత మాత్రాన పోటీ చేయొద్దనలేమని తేల్చిచెప్పింది. ఈ పిటిషన్

Read more

నేడు ఏపీలో కేంద్ర‌మంత్రి నితిన్ గడ్క‌రీ ప‌ర్య‌ట‌న

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఏపీలో కేంద్ర‌మంత్రి నితిన్ గడ్క‌రీ పర్యటించబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హెలీకాఫ్టర్‌లో విశాఖ నుంచి ఆయన ఇక్కడకు వస్తున్నారు. ఉదయం పార్వతీపురం

Read more

ఎలక్టోరల్ బాండ్లపై ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయిః ప్రధాని మోడీ

న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు తీర్పుతో రద్దు అయిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సమర్థించారు. ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టడానికి ఉద్దేశించిన స్కీమ్ ఇదని అన్నారు. వాస్తవికమైన

Read more

ఏపీ, తెలంగాణల్లో ఎల్లుండి నుంచి నామినేషన్ల ప్రక్రియ

హైదరాబాద్‌ః లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Read more