తెలంగాణలో జులై 5 తర్వాత మోగనున్న బడిగంట!

దశల వారీగా తెరిచే యోచనలో తెలంగాణ ప్రభుత్వం నేటి మధ్యాహ్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో మంత్రి సబిత సమావేశం హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన పాఠశాలలు జులై

Read more

వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లొచ్చన్న కేంద్రం

ట్రక్కులకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రాలకు ఆదేశం న్యూఢిల్లీ : దేశంలో కరోనా లాక్ డౌన్ ఎల్లుండితో ముగియనున్న నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో

Read more

టెన్షన్‌ లేకుండా పరీక్షలకు సన్నద్ధం

భయపడాల్సిన అవసరం లేదు పదోతరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఫస్ట్‌టైమ్‌ మీరు పబ్లిక్‌ పరీక్షలు రాయడం వల్ల కొద్దిగా టెన్షన్‌ ఉండడం సహజమే. అలాగని భయపడాల్సిన

Read more

ప్రాణాలు తీస్తున్న ‘స్కల్‌ బ్రేకర్‌ ఛాలెంజ్‌’

ఇటీవల కాలంలో టిక్‌టాక్‌ వచ్చినప్పటి నుంచి ‘ఛాలెంజ్‌లు ఎక్కువైపోతున్నాయి. అందులో కొన్ని మంచివి ఉంటున్నా కొన్ని మాత్రం చెడు చేసే చాలెంజ్‌లు వస్తున్నాయి. రన్నింగ్‌కార్‌ నుంచి దిగి

Read more

ఆన్‌లైన్‌ టెస్టులకే కంపెనీల ప్రాధాన్యత

హైయర్‌ ఎడ్యుకేషన్‌ చేయాలన్నా, ఉద్యోగం పొందాలన్నా ఆన్‌లైన్‌ టెస్టులకు సిద్ధపడాల్సిందే. ఎందుకంటే ఇటీవలకాలంలో ఆన్‌లైన్‌ టెస్టులకే కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. బ్యాంకుల దగ్గర నుంచి ఇన్సూరెన్స్‌ కంపెనీల దాకా

Read more

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

గుంటూరుజిల్లావ్యాప్తంగా 134 కేంద్రాలు గుంటూరు: ఇంటర్మీడియట్‌ ఫైనల్‌ పరీక్షల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి జడ్‌ఎస్‌ రామచంద్రరరావు తెలిపారు.

Read more

ఫిల్మ్ చాంబర్ వద్ద ఐకాస నేతలు, విద్యార్థుల ఆందోళన

రైతుల ఉద్యమానికి సినీ పరిశ్రమ మద్దతు ఇవ్వాలి : సీపీఎం రామకృష్ణ హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎదుట ఈరోజు ఉదయం ఐకాస నేతలు, విద్యార్థులు రాజధాని

Read more

భారత్‌ను చూసి బుద్ధి తెచ్చుకోండి

ఇమ్రాన్‌ ఖాన్‌పై చైనాలో గల పాకిస్థాన్‌ విద్యార్థులు ఫైర్‌ వూహాన్: కరోనా వైరస్ ధాటికి చైనాలో ఉన్న భారతీయ విద్యార్థులను భారత ప్రభుత్వం ప్రత్యేక విమానంలో ఇండియాకు

Read more

బల్లి పడిన ఆహారంతో తినడంతో 25 మందికి అస్వస్థత

నిజామాబాద్: బల్లి పడ్డ ఆహారం తిని ఇరవై అయిదు మంది వసతి గృహ విద్యార్థులు అవస్థలకు గురైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.. కోటగిరి బిసి వసతి

Read more

జేఎన్‌యూ ఘటనపై హెచ్‌సియూలో నిరసనలు

హైదరాబాద్‌: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగారు. అర్థరాత్రి క్యాంపస్‌లో విద్యార్థులంతా కలిసి ర్యాలీ నిర్వహించారు.

Read more