పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జ్‌లను నియమించిన బిజెపి

న్యూఢిల్లీః మూడు నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాలకు బిజెపి ఎన్నికల ఇంఛార్జ్‌లను నియమించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జ్‌గా వ్యవహరించిన ప్రకాశ్ జవదేకర్‌ను

Read more

లోక్‌సభ ఎన్నికలు.. 7 నుంచి రాష్ట్రాల పర్యటన

న్యూఢిల్లీః ఈ ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో పార్లమెంట్ ఎన్నికలు ఉండనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు షురూ చేసింది.

Read more

కరోనా కేసులపై నేడు రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం న్యూఢిల్లీః కరోనా మహ్మమారి కేసులు మళ్లీ దేశంలో పెరుగుతున్నాయి. రోజువారీ కొత్త కేసుల సంఖ్య 1000కి పైగా నమోదవుతుండడంతో

Read more

పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్టీ కేంద్రం పరిధిలో లేదుః నిర్మలా సీతారామన్

రాష్ట్ర ప్రభుత్వాలే ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలని వివరణ న్యూఢిల్లీః కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు జైపూర్ లో బడ్జెట్ అనంతర చర్చ సందర్భంగా మీడియాతో

Read more

ఇకపై ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా లేదు: నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీః రాష్ట్రాలకు ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ఇక ముందు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని స్పష్టం చేశారు.

Read more

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఐదు రాష్ట్రాలకు కేంద్రం లేఖ

రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి ..కేంద్రం న్యూఢిల్లీ : కరోనా రోజువారీ కేసులు దేశంలో మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై కేంద్రం

Read more

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..రాష్ట్రాలకు కేంద్ర సూచనలు

పరిస్థితి చేయి దాటకముందే అన్ని చర్యలు తీసుకోవాలన్న కేంద్రం న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్లు ఎక్కువ ఇన్ఫెక్షన్ ఒమిక్రాన్

Read more

నకిలీ టీకాల గుర్తింపునకు కేంద్రం మార్గదర్శకాలు

రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్రం ఫ్లోరిడా : అంతర్జాతీయ మార్కెట్లో నకిలీ కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్లు చలామణీలో ఉన్నాయంటూ వస్తున్న కథనాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)

Read more

వలస కార్మికులు..కేంద్ర రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు

వలస కార్మికుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛార్జీలు వసూలు చేయరాదు న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌తో దేశంలో పలు చోట్ల చిక్కుకుపోయిన వలస కార్మికుల కష్టాలపై సుప్రీంకోర్టు విచారణ

Read more

ఏకాభిప్రాయంతోనే లాక్‌డౌన్‌ పొడిగింపు

యుద్ధ ప్రాతిపదికన వలస కార్మికులను స్వస్థలాలకు పంపుతాం న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… పలు రాష్ట్రాలతో చర్చించి,

Read more

వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లొచ్చన్న కేంద్రం

ట్రక్కులకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రాలకు ఆదేశం న్యూఢిల్లీ : దేశంలో కరోనా లాక్ డౌన్ ఎల్లుండితో ముగియనున్న నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో

Read more