కాంగ్రెస్ మొసలి కన్నీరు నమ్మితే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయిః ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ : రాష్ట్రంలో నిరుద్యోగులను కాంగ్రెస్ రెచ్చగొడుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం

Read more

కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందిః జేపీ నడ్డా

ఈ పదేళ్లలో కెసిఆర్ కుటుంబమే అభివృద్ధి చెందిందని మండిపాటు హైదరాబాద్‌ః తెలంగాణ ఉద్యమకారులను ముఖ్యమంత్రి కెసిఆర్ మోసం చేశారని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.

Read more

శ్రీరాంసాగ‌ర్ ప్రాజెక్టు భారీగా వరద నీరు.. 21 గేట్లు ఎత్తివేత్త

నిజామాబాద్ : భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్రాజెక్టుల‌కు వ‌ర‌ద నీరు భారీగా వ‌చ్చి చేరుతోంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగ‌ర్ ప్రాజెక్టు నిండుకుండ‌లా మారింది. వ‌ర‌ద భారీగా కొన‌సాగుతుండ‌టంతో..

Read more

కాంగ్రెస్‌,బిజెపి నేతల మాటలను నమ్మి మోసపోవద్దుః ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ప్రజలు ఇప్పుడు కారు, కెసిఆర్ గురించే ఆలోచిస్తున్నారన్న కవిత బోధన్‌ః బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం నిజామాబాద్ జిల్లా బోధన్‌ ఎన్‌ఎస్‌ఎఫ్‌ మైదానంలో నిర్వహించిన

Read more

నిజామాబాద్‌ ఎంపీగా మరోసారి కవిత పోటీ !

హైదరాబాద్‌ః ఎమ్మెల్సీ కవిత మరోసారి నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేసి గెలుస్తానని వెల్లడించారు. బిజెపి ఎంపీ అరవింద్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కోరుట్ల పారిపోతున్నారని

Read more

నిజామాబాద్‌ ఐటీ టవర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌

నిజామాబాద్‌: మంత్రి కెటిఆర్‌ నిజామాబాద్‌ ఐటీ టవర్‌ను ప్రారంభించారు. దీనితో పాటు న్యాక్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్‌ను పరిశీలించారు. కొత్తగా రిక్రూట్‌ అయిన ఉద్యోగులతో

Read more

అర్వింద్‌ అవినీతి ఆరోపణలు నిరూపించాలని 24 గంటల గడువు ఇస్తున్నాః కవిత

తాను తెచ్చిన స్పైస్ బోర్డును అర్వింద్ తన ఖాతాలో వేసుకున్నాడని ఆరోపణ నిజామాబాద్‌ః తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో శుక్రవారం

Read more

నిజామాబాద్ ఆస్పత్రి ఘటనపై వైస్ షర్మిల ఆగ్రహం

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యతో నడవలేని స్థితిలో ఓ రోగి ఆసుపత్రికి వచ్చాడు. స్ట్రెచర్‌ అందుబాటులో లేదని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో

Read more

మరో మెడికో స్టూడెంట్ ఆత్మహత్య

తెలంగాణ లో ఈ మధ్య వరుసగా మెడికల్ స్టూడెంట్స్ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పలువురు పలు కారణాలతో ఆత్మహత్యలు చేసుకోగా..తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్

Read more

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే చనిపోయారు. ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్ పల్లి శివారులో 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం

Read more

తెలంగాణ లో మరో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య

కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతున్న డాక్టర్ ధరావత్ ప్రీతి బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. సీనియర్ వేదింపులు భరించలేక ఈమె ఆత్మహత్య

Read more