పార్లమెంట్‌ ఆవరణలో బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ఎంపీల నిరసన

అదానీ స్కామ్ పై జేపీసీ వేయాలంటూ నిరసన కార్యక్రమం న్యూఢిల్లీః ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అంశం పార్లమెంటులో దుమారం రేపుతోంది. అదానీ స్కామ్ లపై జాయింట్

Read more

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా గన్ పార్క్ వద్ద బండి సంజయ్ దీక్ష

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా గన్ పార్క్ వద్ద బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దీక్ష చేపట్టారు. బీజేపీ ఆఫీసు నుంచి కార్యకర్తలతో ర్యాలీగా

Read more

ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత నిరసన దీక్ష‌

న్యూఢిల్లీః బిఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత మ‌హిళా రిజర్వేష‌న్ బిల్లు కోసం ఢిల్లీలో చేప‌ట్టిన నిరాహార దీక్ష విజ‌య‌వంతం అయింది. సాయంత్రం 4 గంట‌ల‌కు ఎమ్మెల్సీ క‌విత‌కు ఎంపీ

Read more

ఢిల్లీలో ప్రారంభమైన ఎమ్మెల్సీ కవిత నిరసన దీక్ష

న్యూఢిల్లీః బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో చేపట్టిన నిరసన దీక్ష ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు దీక్ష సీపీఐ కార్యదర్శి డీ రాజా దీక్షను ముగించనున్నారు.

Read more

ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్షకు అనుమతి నిరాకరణ

తమ దీక్షలో మార్పులేదని, యథావిధిగా నిరసన కొనసాగిస్తామని చెప్పిన ఎమ్మెల్సీ న్యూఢిల్లీః బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ లో నిర్వహించ

Read more

ట్యాంక్‌బండ్‌ పై ఆందోళన.. వైఎస్ షర్మిల అరెస్ట్

హైదరాబాద్ః నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు​ వైఎస్ షర్మిల హైదరాబాద్ లోని ట్యాంక్​ బండ్​పై రాణి రుద్రమ, చాకలి ఐలమ్మ విగ్రహాలకు నివాళి

Read more

బండి సంజయ్ నిరసన దీక్ష

హైదరాబాద్‌ః తెలంగాణ లో మహిళలపై కొనసాగుతున్న అఘాయిత్యాలకు,అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈరోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్

Read more

జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి నిరసన సెగ

హైదరాబాద్ : హైదరాబాద్ చిలుకానగర్ డివిజన్ అభివృద్ధి పనుల శంకుస్థాపనలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ కు నిరసన సెగ తగిలింది.

Read more

ఢిల్లీలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్​లో బుధవారం ధర్నా

Read more

వ్యాపార కేంద్రంగా తిరుమల..ఏపిలో కొత్త పార్టీ స్థాపిస్తాం: పీఠాధిపతులు

రాజకీయ నాయకులు, ధనవంతులకు మాత్రమే స్వేచ్ఛగా దర్శనం కలుగుతోందని ఆగ్రహం తిరుమలః టిటిడిని వ్యాపార కేంద్రంగా మార్చారంటూ వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ఆగ్రహం

Read more

నిజాం కాలేజీ వద్ద విద్యార్థుల నిరసన

హైదరాబాద్ః నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలలో నిర్మించిన గర్ల్స్ హాస్టల్ను కేవలం పీజీ విద్యార్థినులకు మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. హాస్టల్ వసతిని

Read more