‘భారత్‌లో కొత్త పుతిన్ తయారవుతున్నాడు’: ప్రధాని మోడీపై శరద్ పవార్

న్యూఢిల్లీః భారత్‌లో మరో పుతిన్ తయారవుతున్నాడని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే

Read more

ఈ ఏడాది నైరుతి సీజన్‌లో అధిక వర్షపాతం నమోదుః ఐఎండీ అంచనా

న్యూఢిల్లీః కొన్ని వారాల్లో దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) కీలక అంచనాలు వెలువరించింది. ఈ ఏడాది

Read more

మూడో దశ నామినేషన్లు షురూ

న్యూఢిల్లీః 12 రాష్ట్రాల్లోని 94 నియోజకవర్గాల్లో మే 7న జరగనున్న మూడో దశ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్రపతి తరపున ఎన్నికల సంఘం

Read more

భార‌త్‌ ఎన్నిక‌ల్లో చైనా జోక్యం..మైక్రోసాఫ్ట్ ఆందోళ‌న

న్యూఢిల్లీ: భార‌త్‌లో జ‌ర‌గ‌నున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో చైనా జోక్యం చేసుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్లు మైక్రోసాఫ్ట్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా డ్రాగ‌న్ దేశం లోక్‌స‌భ

Read more

ఉగ్రవాదాన్ని ప్రోత్సాహిస్తూ పదేపదే కవ్విస్తే వదిలేది లేదుః రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక

న్యూఢిల్లీః భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు యత్నించి సరిహద్దులు దాటి పారిపోయిన వారిని వదిలిపెట్టేదేలేదని, అలాంటి తీవ్రవాదులను అంతమొందించేందుకు పాకిస్థాన్‌లోకి భారత్ ప్రవేశిస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Read more

ఏపి ఎన్నికలు.. ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం

అమరావతిః ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించింది.

Read more

కేజ్రీవాల్ అరెస్టుపై జ‌ర్మ‌నీ ప్ర‌క‌ట‌న.. కేంద్ర ప్ర‌భుత్వం ఆగ్ర‌హం

న్యూఢిల్లీః ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ అధినేత అర‌వింద్‌ కేజ్రీవాల్ అరెస్టుపై జ‌ర్మ‌నీ స్పందించిన తీరు ప‌ట్ల‌ భార‌త ప్ర‌భుత్వం తీవ్రంగా స్పందించింది. ఇది పూర్తిగా భార‌త అంత‌ర్గ‌త

Read more

కొత్త ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్లుగా జ్ఞానేష్‌కుమార్‌, సుఖ్‌భీర్ సింగ్ సంధు నియామకం

న్యూఢిల్లీః ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని ముగ్గురు స‌భ్యుల సెల‌క్ష‌న్ క‌మిటీ ఇద్ద‌రు కొత్త ఎన్నిక‌ల క‌మిష‌నర్ల‌ను నియ‌మించింది. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లుగా కేర‌ళ‌కు చెందిన మాజీ

Read more

భారత్, చైనా మధ్య తాజా కమాండర్ స్థాయి చర్చలు..

న్యూఢిల్లీః వాస్తవాధీన రేఖ వెంట సహా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు భారత్‌, చైనా అంగీకరించాయి. ఈ వారంలో జరిగిన అత్యున్నత స్థాయి సైనిక చర్చల్లో

Read more

రాజకీయాలను పక్కనపెట్టి దేశం గురించి ఆలోచించాల్సిన తరుణం ఇదిః కమల్‌ హాసన్‌

న్యూఢిల్లీః ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్ బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించేవారెవరైనా సరే తమ పార్టీలో

Read more

కొనసాగుతున్న భారత్ బంద్

కేంద్రం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ ఈరోజు దేశంలో గ్రామీణ భారత్ బంద్ కు సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన

Read more