కొత్త ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్లుగా జ్ఞానేష్‌కుమార్‌, సుఖ్‌భీర్ సింగ్ సంధు నియామకం

న్యూఢిల్లీః ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని ముగ్గురు స‌భ్యుల సెల‌క్ష‌న్ క‌మిటీ ఇద్ద‌రు కొత్త ఎన్నిక‌ల క‌మిష‌నర్ల‌ను నియ‌మించింది. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లుగా కేర‌ళ‌కు చెందిన మాజీ

Read more

భారత్, చైనా మధ్య తాజా కమాండర్ స్థాయి చర్చలు..

న్యూఢిల్లీః వాస్తవాధీన రేఖ వెంట సహా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు భారత్‌, చైనా అంగీకరించాయి. ఈ వారంలో జరిగిన అత్యున్నత స్థాయి సైనిక చర్చల్లో

Read more

రాజకీయాలను పక్కనపెట్టి దేశం గురించి ఆలోచించాల్సిన తరుణం ఇదిః కమల్‌ హాసన్‌

న్యూఢిల్లీః ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్ బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించేవారెవరైనా సరే తమ పార్టీలో

Read more

కొనసాగుతున్న భారత్ బంద్

కేంద్రం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ ఈరోజు దేశంలో గ్రామీణ భారత్ బంద్ కు సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన

Read more

భారత్‌ చేరుకున్న నేవీ మాజీ అధికారులు..ఖతర్‌ ప్రభుత్వం విడుదల

న్యూఢిల్లీ: భారత్‌ దౌత్యపరంగా భారీ విజయాన్ని సాధించింది. గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులను ఖతర్‌ ప్రభుత్వం విడుదల చేసింది. వారిలో

Read more

భారత్‌లో 18 నుంచి ప్రపంచ సుందరి పోటీలు

న్యూఢిల్లీ: ప్రపంచ సుందరి(మిస్‌ వరల్డ్‌) 71వ ఎడిషన్‌ పోటీలు భారత్‌లో ఈ నెల 18 నుంచి మార్చి 9 వరకు జరగనున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత

Read more

భారత్‌ చాలా తెలివిగా వ్యవహరిస్తోందిః నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు

వాషింగ్టన్‌ః ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల మధ్య భారత్‌ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ ఆసక్తికర

Read more

అబుదాబిలో తొలి హిందూ దేవాలయం..ఈ నెల 14న ప్రారంభించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీః అరబ్ దేశాల్లో మొట్టమొదటి హిందూ దేవాలయం త్వరలో ప్రారంభోత్సవం జరుపుకోనుంది. అబుదాబిలోని అబు మురీఖా వద్ద ఈ భారీ ఆలయం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. బీఏపీఎస్ స్వామి

Read more

జాంబియాలో కలరా కలకలం.. మానవతా సాయం చేసిన భారత్

న్యూఢిల్లీః ఆఫ్రికన్ దేశం జాంబియా కలరా మహమ్మారి వలలో చిక్కి విలవిల్లాడుతోంది. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎన్నడూ ఎరుగని విపత్తును ఎదుర్కొంటున్న ఈ

Read more

రియల్మీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో 12 ప్రో సిరీస్ 5G విడుదల

రియల్మీ తన నంబర్ సిరీస్‌కి సరికొత్త అడిషన్ను రియల్మీ 12 ప్రో సిరీస్ 5Gతో పాటు రూ 25999 నుండి క్లాస్ పెరిస్కోప్ టెలిఫోటోలో అత్యుత్తమమైనదిగా ప్రారంభించింది.

Read more

‘భారత్‌కు ముయిజ్జు క్షమాపణలు చెప్పాలి’: మాల్దీవులపై విపక్షం ఒత్తిడి

భారత్‌-మాల్దీవుల మధ్య దౌత్యపరమై విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రధాని

Read more