ఒకే హాస్టల్‌లో 229 మంది విద్యార్థుల‌కు క‌రోనా

ముగ్గురు సిబ్బంది, మిగతా వారంతా విద్యార్థులే ముంబయి: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తోంది. అక్క‌డి వాషిమ్‌ జిల్లాలోని ఓ స్కూల్ హాస్ట‌ల్‌లో ఏకంగా 229 మంది

Read more

ఫిలిప్పీన్స్ లో కొత్త చట్టం

పట్టభద్రుడు అయ్యేలోపు ప్రతి విద్యార్థి 10 మొక్కలు నాటాల్సిందే మనీలా: ఆసియా దేశం ఫిలిప్పీన్స్ లో ఆసక్తికర చట్టం చేయడం పర్యావరణ ప్రాధాన్యతను చాటిచెబుతోంది. ఫిలిప్పీన్స్ లో

Read more

బైపిసితో బోలెడు కోర్సులు

కెరీర్‌: విద్య, ఉపాధి, అవకాశం వైద్యవిద్య అనగానే గుర్తొచ్చేది ఎంబిబిఎస్‌. ఏడాది ఇంటర్న్‌షిప్‌తో కలిపి కోర్సు కాలవ్యవధి అయిదున్నరేళ్లు. దంత వైద్యంపై ఆసక్తి ఉన్నవారికి బ్యాచిలర్‌ ఆఫ్‌

Read more

తేలిగ్గా కోరుకున్న మార్కులు

పరీక్షలకు ప్రిపరేషన్‌ పరీక్షల వేళ కష్టపడి చదవమని విద్యార్థులను అందరూ ప్రోత్సహిస్తుంటారు. దీని వల్ల బయట నుంచీ, అంతర్గతంగానూ క్రమంగా ఒత్తిడి విస్తరించే అవకాశం ఉంది. దాన్ని

Read more

లేటుగా వచ్చిన టీచర్లకు చుక్కలు చూపెట్టిన తల్లిదండ్రులు

పిల్లలు సరిగా చదవకపోయినా, వారు స్కూళ్లలో తప్పుడు చేసినా టీచర్లు వారిని కఠినంగా శిక్షిస్తుంటారు. అయితే టీచర్లు తప్పు చేస్తే వారిని ఎవరు శిక్షిస్తారు? ఈ ప్రశ్నకు

Read more

మద్రాస్‌ ఐఐటీ మూసివేత

క్యాంపస్ లో 66 మంది స్టూడెంట్స్ కు, ఐదుగురు సిబ్బందికి వైరస్ చెన్నై: చెన్నైలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీలో కరోనా కలకలం రేగింది. క్యాంపస్ లో 774 మంది

Read more

స్కూల్స్ పున: ప్రారంభం-44 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

తల్లిదండ్రుల ఆందోళన – స్కూల్స్ తెర‌వ‌డంపై పునరాలోచ‌న చేయాల‌ని డిమాండ్ Amaravati: ఎపిలో ఈ నెల 2 నుంచి స్కూల్స్ పునః ప్రారంభ‌మ‌య్యాయి.. క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ

Read more

విద్య.. విలువలకు లోగిళ్లు కావాలి

నూతన జాతీయ విధానంకు అంకరార్పణ అవశ్యం ‘ధనం మూలం ఇదం జగత్‌’ అనే నానుడి వాస్తవమై మానవజీవితాలను శాసిస్తున్నది. దుష్టుడైనా, దుర్మార్గుడైనా ధనముంటే దేవుడని కొలుస్తుందీ లోకం.

Read more

అక్టోబర్‌ 31 వరకూ స్కూళ్ల మూసివేత

సిఎంతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం ..ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా న్యూఢిల్లీ: ఢిల్లీలో ఈ నెల 5 నుంచి స్కూళ్లను తిరిగి తెరవాలని గతంలో ప్రభుత్వం

Read more

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫ‌లితాలు విడుద‌ల

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐఐటీల్లోని బీటెక్‌ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఢిల్లీ ఐఐటీ విడుద‌ల చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకుల

Read more

విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు అందించనున్న ఏపి ప్రభుత్వం

కరోనా కారణంగా స్తంభించిపోయిన విద్యా వ్యవస్థ అమరావతి: ఏపిలో కరోనా లాక్‌డౌన్‌ సడలింపులో నేపథ్యంలో షాపులు, గుళ్లు, రెస్టారెంట్లు తదితరాలన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నా విషయం తెలిసిందే. అయితే

Read more