కలుషితాహారం తిని 70 మంది విద్యార్థినులకు అస్వస్థత

వనపర్తి జిల్లా అమరచింత కేజీబీవీలో ఘటన వనపర్తిః కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో కలుషిత ఆహారం తిన్న విద్యార్థుల్లో 70 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వనపర్తి జిల్లా

Read more

మహబూబాబాద్ లోని కస్తూరిభా గాంధీ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్

మహబూబాబాద్ పట్టణంలోని కస్తూరిభా గాంధీ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. పాఠశాలలో రాత్రి టమాటా కర్రితో భోజనం చేసిన విద్యార్థినులకు ఉదయం అస్వస్థకు గురయ్యారు. అందులో 15

Read more

నారాయణఖేడ్ లోని కస్తుర్భా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్

గత కొద్దీ నెలలుగా తెలంగాణ లో వరుసగా ప్రభుత్వ హాస్టల్ లలో ఫుడ్‌పాయిజన్‌ ఘటనలు విద్యార్థులను , వారి తల్లిదండ్రులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. హాస్టళ్లలో ఉంటున్న

Read more

బాసర ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్​ పాయిజన్..

బాసర ఆర్జీయూకేటీలో మధ్యాహ్న భోజనం వికటించింది. 600 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఫ్రైడ్‌ రైస్‌ తిని వాంతులు, విరోచనాలలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లందరినీ

Read more

హైదరాబాద్‌లోని హోటల్‌లో విషాదం

హైదరాబాద్‌: నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అమెరికా వెళ్లేందుకు గాను వీసా కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ దంపతులకు విషాదం

Read more

బల్లి పడిన ఆహారంతో తినడంతో 25 మందికి అస్వస్థత

నిజామాబాద్: బల్లి పడ్డ ఆహారం తిని ఇరవై అయిదు మంది వసతి గృహ విద్యార్థులు అవస్థలకు గురైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.. కోటగిరి బిసి వసతి

Read more