పాక్ ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
న్యూ ఢిల్లీః పాకిస్థాన్ ప్రధానిగా హెహబాజ్ షరీఫ్ ప్రమాణస్వీకారం చేసి, రెండోసారి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా షెహబాజ్ షరీఫ్ కు భారత ప్రధాని మోడీ శుభాకాంక్షలు
Read moreNational Daily Telugu Newspaper
న్యూ ఢిల్లీః పాకిస్థాన్ ప్రధానిగా హెహబాజ్ షరీఫ్ ప్రమాణస్వీకారం చేసి, రెండోసారి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా షెహబాజ్ షరీఫ్ కు భారత ప్రధాని మోడీ శుభాకాంక్షలు
Read moreవాషింగ్టన్ః పాకిస్థాన్ లో ఇటీవల జరిగిన ఎన్నికలు, ఫలితాల ప్రకటన తర్వాత చోటుచేసుకుంటున్న ఘటనలపై అగ్రరాజ్యం అమెరికా తాజాగా స్పందించింది. ఇటీవల నిర్వహించిన ఎన్నికలలో ఏ పార్టీకీ
Read moreఇస్లామాబాద్: పాకిస్థాన్లో తాజాగా ముగిసిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొన్నది. ఈ
Read moreఇస్లామాబాద్: పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. జాతీయ అసెంబ్లీకి 5,121 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో
Read moreఇస్లామాబాద్ః ఇప్పటికే ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న పాకిస్థాన్ ఇప్పుడు మాల్దీవులకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. అది కూడా ఆర్థిక సాయం. అసలే దివాలా అంచున వేలాడుతున్న పాకిస్థాన్
Read moreఇస్లామాబాద్ః పాకిస్థాన్ లో మరో 9 రోజుల్లో సాధారణ ఎన్నికలు జరగనుండగా, ఈరోజు అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికార రహస్యాల వెల్లడి కేసులో మాజీ ప్రధాని
Read moreఉగ్రవాదంపై దేశాల చర్యలను ఆత్మరక్షణ కోసమని అర్థం చేసుకోగలమని వ్యాఖ్య న్యూఢిల్లీః పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో ఉగ్రవాద సంస్థ ‘జైష్ అల్-అద్ల్’ స్థావరాలపై ఇరాన్ ఇటీవల వైమానిక
Read moreబలూచ్ వేర్పాటువాద గ్రూపుల పోస్టులపై క్షిపణి దాడులు చేసిన పాక్ స్లామాబాద్ః పాకిస్థాన్ సంచలన చర్యకు ఉపక్రమించింది. తమ గగనతలంలోకి చొరబడి ఉగ్రవాద సంస్థ జైష్ అల్-అద్ల్
Read moreన్యూఢిల్లీః 2019లో భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను పాకిస్థాన్ బంధించి చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత
Read moreన్యూఢిల్లీ : భారత్, పాకిస్తాన్ చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోని పక్షంలో జమ్ము కశ్మీర్లో గాజా తరహా పరిస్ధితి తలెత్తక తప్పదని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్ము
Read moreప్రజలపై ప్రభుత్వాలను రుద్దొద్దంటూ ఆర్మీపై పరోక్ష విమర్శలు ఇస్లామాబాద్ః పాకిస్థాన్ దివాలా తీయడానికి కారణం భారత్, అమెరికాలు కాదంటూ ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్
Read more