జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం..ఈత సరదా నలుగురి మృతి

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గం ఇటిక్యాల మండ‌లం మంగ‌పేట వ‌ద్ద కృష్ణా న‌దిలో ఈత కు వెళ్లి నలుగురు మృతి చెందారు. వీరిలో

Read more

కృష్ణా నదిపై వంతెన నిర్మించండి అంటూ నారా లోకేష్ కు విన‌తి..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర గురువారం కర్నూల్ జిల్లాకు చేరుకుంది. ఈ సందర్బంగా నారా లోకేష్ రాయలసీమ కర్తవ్య దీక్ష

Read more

కృష్ణా నదిపై ఐకానిక్‌ బ్రిడ్జికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

కృష్ణా నదిపై ఐకానిక్‌ బ్రిడ్జికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల కృష్ణ నదిఫై రూ.1,082.56 కోట్లతో ఈ వంతెన నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ

Read more

కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఆరుగురు వేద విద్యార్థుల మృతి

మృతులు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ కు చెందినవారు గుంటూరు : గుంటూరు జిల్లాలో మాదిపాడు వద్ద కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఆరుగురు వేద విద్యార్థులు మరణించారు. వీరంతా

Read more

నేటి నుంచి ప్రారంభం కానున్న సాగర్‌- శ్రీశైలం లాంచీ ప్రయాణం

నల్లగొండ: నేటి నుంచి మళ్లీ నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలు ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం సాగర్‌ నీటిమట్టం 588.80 అడుగులు ఉన్నందుకు ఈ యాత్రకు అనుమతిస్తున్నట్లు

Read more

తెలంగాణ పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమ‌తి

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కృష్ణా ట్రిబ్యున‌ల్ నియామ‌కంపై దాఖ‌లు చేసిన‌ పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు సుప్రీంకోర్టు అనుమ‌తి ఇచ్చింది. కృష్ణా జ‌లాల పంప‌కంపై కొత్త ట్రిబ్యున‌ల్

Read more

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న భారీ వరద

న‌ల్ల‌గొండ : నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు వ‌ర‌ద కొన‌సాగుతోంది. శ్రీశైలం నుంచి కృష్ణ‌మ్మ ప‌ర‌వ‌ళ్లు తొక్కుతూ.. సాగ‌ర్‌లో ప్ర‌వేశిస్తోంది. నాగార్జున సాగ‌ర్ జ‌లాశ‌యం ఇన్ ప్లో 2,77,640

Read more

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్ర‌భుత్వం లేఖ‌

శ్రీశైలంలో ఏపీ విద్యుదుత్పత్తికి అభ్యంతరం లేదని వెల్లడి హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)

Read more

కృష్ణా జలాల విషయంలో తాము ఎవరితోనూ రాజీపడం

ఏపీతోనే కాదు, అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడుతాం: కేటీఆర్ నారాయణపేట: మంత్రి కేటీఆర్ ఈరోజు నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ

Read more

కృష్ణానది కరకట్ట పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన

15.525 కి.మీ. కరకట్ట విస్తరణ పనులకు శంకుస్థాపనపనుల కోసం రూ. 150 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం అమరావతి : సీఎం జగన్ కృష్ణానది కరకట్ట పనులకు

Read more

కృష్ణలంకలో ‘కృష్ణా’ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన

కృష్ణానది వరదల వల్ల కలిగే ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం Vijayawada : కృష్ణలంకవాసులకు కృష్ణా నది వరదల వల్ల కలిగే ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించనుంది.. విజయవాడ

Read more