చంద్రయాన్-3 ల్యాండింగ్..స్కూళ్లు, కాలేజీలలో లైవ్ స్ట్రీమింగ్ కు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు

ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ అధికారులు హైదరాబాద్‌ః చంద్రయాన్-3 ల్యాండింగ్ పై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ అద్భుతాన్ని తెలంగాణలోని ప్రతీ విద్యార్థి చూడాలని, అందుకు ఏర్పాట్లు చేయాలని

Read more

ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడతారు?: గవర్నర్ తమిళిసై

ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై వివరణ కోరిన గవర్నర్ హైదరాబాద్‌ః తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఆర్టీసీ బిల్లు చర్చనీయాంశమవుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కెసిఆర్ సర్కార్

Read more

ఇక నుండి బీసీ విద్యార్ధులకు కూడా పూర్తి ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందిః మంత్రి గంగుల

హైదరాబాద్‌ః రాష్ట్రంలోని బీసీ విద్యార్ధులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై బీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి గంగుల కమలాకర్

Read more

మరో 14,565 ఇంజినీరింగ్‌ సీట్లకు తెలంగాణ ప్ర‌భుత్వం అనుమతి

హైద‌రాబాద్ : తెలంగాణలో మ‌రో 14,565 ఇంజినీరింగ్ సీట్ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమతి ఇచ్చింది. కోర్ గ్రూపుల్లో సీట్లు వెన‌క్కి ఇస్తామ‌ని పేర్కొంటూ ఇంజినీరింగ్ కాలేజీలు కంప్యూట‌ర్

Read more

ట్రాన్స్ జెండర్స్ కోసం ఉస్మానియా ఆసుపత్రిలో ప్రత్యేక క్లినిక్

బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పని చేయనున్న క్లినిక్ హైదరాబాద్‌ః ట్రాన్స్ జెండర్స్ కు పత్యేక వైద్య సేవలు అందించే దిశగా

Read more

ప్రొఫెసర్​ హరగోపాల్‌పై ఉపా కేసు ఎత్తివేత..సిఎం కెసిఆర్‌ ఆదేశం

హైదరాబాద్‌ః సిఎం కెసిఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పౌర హక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్‌ పై నమోదైన రాజద్రోహం కేసును ఎత్తివేయాలని నిర్ణయించారు. హరగోపాల్ తో పాటు

Read more

అదనపు ఎస్పీలు, డీఎస్పీలకు పదోన్నతి.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన డీజీపీ అంజనీ కుమార్ హైదరాబాద్‌ః 18 మంది అడిషనల్ ఎస్పీలను ఎస్పీలుగా, 37 మంది డీఎస్పీలను ఏఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం

Read more

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు 4.9 శాతం డీఏ మంజూరు చేసినట్లు ఆర్టీసీ

Read more

జూన్ 5 నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ: మంత్రి త‌ల‌సాని

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం వ‌చ్చే నెల 5వ తేదీ నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నున్న‌ట్లు రాష్ట్ర పశుసంవ‌ర్ధ‌క శాఖ మంత్రి త‌ల‌సాని

Read more

రాష్ట్రావ‌త‌ర‌ణ దశాబ్ది ఉత్స‌వాల‌పై సిఎం కెసిఆర్ స‌మీక్ష‌ సమావేశం

హైదరాబాద్‌ః సిఎం కెసిఆర్‌ ఈరోజు రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో నిర్వ‌హించిన ఈ స‌మావేశానికి మంత్రులు, ఆయా శాఖల ఉన్న‌తాధికారులు

Read more

ఏప్రిల్‌ 30న నూతన సచివాలయం ప్రారంభం

కొత్త సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. ఏప్రిల్‌ 30న కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర

Read more