గెలిచిన ముగ్గురు ఎమ్మెల్సీ లను శాలువాలతో సత్కరించిన లోకేశ్

ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన రాంగోపాల్ రెడ్డి, శ్రీకాంత్, చిరంజీవి అమరావతిః పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన ముగ్గురు టిడిపి ఎమ్మెల్సీలను నారా లోకేశ్ ఈరోజు శాలువాలతో సన్మానించారు.

Read more

నారా లోకేష్‌ భుజానికి గాయం..?

యువగళం పాదయాత్రలో నారా లోకేష్ భుజానికి గాయం అయినట్లు తెలుస్తుంది. కుడి భుజం నొప్పితోనే నారా లోకేష్..పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పలువురు మహిళలు తన కుడిచేయి పట్టుకొని థాంక్స్

Read more

లోకేష్‌ పాదయాత్ర..ఫ్లెక్సీలు తొలగించిన అధికారులు

అమరావతిః టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. చంద్రగిరి, మామండూరు దగ్గర యువగళం పాదయాత్ర ఫ్లెక్సీలను రెవెన్యూ అధికారులు తొలగించారు.

Read more