యువగళం పాదయాత్ర..విశాఖలో నారా, నందమూరి కుటుంబాలు

అమరావతిః టిడిపి యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చివరి రోజుకు చేరుకుంది. చివరి రోజు యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. యాత్ర చివరి రోజు కావడంతో పెద్ద

Read more

నేటితో ముగియనున్న నారా లోకేశ్ పాదయాత్ర..

ఇప్పటి వరకు 3,032 కిలోమీటర్లు కొనసాగిన పాదయాత్ర అమరావతిః టిడిపి యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. విశాఖలోని శివాజీనగర్ లో యాత్ర

Read more

20న నారా లోకేష్‌ యువగలం పాదయాత్ర ముగింపు సభ

అమరావతిః ఈనెల 20న యువగలం పాదయాత్ర ముగింపు సభ జరగనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ సభను నిర్వహించనున్నారు. సభ వేదిక నిర్మాణ పనులకు

Read more

ఈరోజు నుంచి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం

అమరావతిః చంద్రబాబు అరెస్టుతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు బాబు బెయిల్​పై బయటకు రావడంతో లోకేశ్

Read more

రేపటి నుంచే నారా లోకేష్‌ పాదయాత్ర పునః ప్రారంభం

అమరావతి : రేపటి నుంచే నారా లోకేష్‌ పాదయాత్ర పునః ప్రారంభం కానుంది. రేపటి నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం అవుతుంది.

Read more

యువగళం వాలంటీర్లపై దాడి..పోలీసుల అదుపులో 50 మంది వాలంటీర్లు

స్టేషన్ లో కాకుండా వైఎస్‌ఆర్‌సిపి నేత ఫ్యాక్టరీలో బంధించిన వైనం అమరావతిః పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతున్న యువగళం పాదయాత్ర మంగళవారం ఉద్రిక్తంగా మారింది. వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తల రాళ్ల

Read more

184 వ రోజుకు చేరిన ‘యువగళం’ పాదయాత్ర

రావెల శివారు క్యాంపు సైట్ వద్ద ‘సెల్ఫీ విత్ నారా లోకేష్’ Tadikonda: తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువ

Read more

యువగళం పాదయాత్ర..లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

ప్రజా సమస్యలు తెలుసుకొని, పరిష్కారం కనుగొనేందుకు ఉపయోగపడుతుందని వ్యాఖ్య అమరావతిః టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది.

Read more

కృష్ణా నదిపై వంతెన నిర్మించండి అంటూ నారా లోకేష్ కు విన‌తి..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర గురువారం కర్నూల్ జిల్లాకు చేరుకుంది. ఈ సందర్బంగా నారా లోకేష్ రాయలసీమ కర్తవ్య దీక్ష

Read more

నారా లోకేష్ యువగళం 54 వ రోజు హైలైట్స్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఈరోజు 54 వ రోజు పెనుకొండ నియోజకవర్గంలో

Read more

గెలిచిన ముగ్గురు ఎమ్మెల్సీ లను శాలువాలతో సత్కరించిన లోకేశ్

ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన రాంగోపాల్ రెడ్డి, శ్రీకాంత్, చిరంజీవి అమరావతిః పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన ముగ్గురు టిడిపి ఎమ్మెల్సీలను నారా లోకేశ్ ఈరోజు శాలువాలతో సన్మానించారు.

Read more